Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నూతన డిప్యూటీ ఆర్‌ఎం లక్ష్మీ ధర్మకు మర్యాదపూర్వక సత్కారం "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 12, 2026 11:38 PM

పాఠశాలల రేషనలైజేషన్ ప్రక్రియ నుండి తండా ప్రాంతాలను మినహాయించాలి

పాఠశాలల రేషనలైజేషన్ ప్రక్రియ నుండి తండా ప్రాంతాలను మినహాయించాలి

పాఠశాలల రేషనలైజేషన్ ప్రక్రియ నుండి తండా ప్రాంతాలను మినహాయించాలి
June 12, 2026 10:23 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పాఠశాలల రేషనలైజేషన్ ప్రక్రియ నుండి తండా ప్రాంతాలను మినహాయించాలని కోరుతూ తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం నాయకులు శుక్రవారం అదనపు జిల్లా కలెక్టర్ హరి సింగ్ నాయక్ ను శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరావత్ మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ తండా ప్రాంతాల్లోని పాఠశాలలను రేషనలైజేషన్ పరిధి నుండి మినహాయించి, అక్కడి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తండా ప్రాంతాల ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని విద్యా సదుపాయాలను యథావిధిగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కొర్ర భగ్గులాల్ నాయక్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ధరావత్ వసరామ్ నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ధరావత్ మోతీలాల్ నాయక్, సూర్యాపేట డివిజన్ అధ్యక్షుడు బానోత్ లింగా నాయక్, ధరావత్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News