Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జూనియర్ సివిల్ జడ్జిగా శాలిని బాధ్యతల స్వీకరణ తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 08:10 PM

పాఠశాలల రేషనలైజేషన్ ప్రక్రియ నుండి తండా ప్రాంతాలను మినహాయించాలి

పాఠశాలల రేషనలైజేషన్ ప్రక్రియ నుండి తండా ప్రాంతాలను మినహాయించాలి

పాఠశాలల రేషనలైజేషన్ ప్రక్రియ నుండి తండా ప్రాంతాలను మినహాయించాలి
12-06-2026 70 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పాఠశాలల రేషనలైజేషన్ ప్రక్రియ నుండి తండా ప్రాంతాలను మినహాయించాలని కోరుతూ తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం నాయకులు శుక్రవారం అదనపు జిల్లా కలెక్టర్ హరి సింగ్ నాయక్ ను శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరావత్ మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ తండా ప్రాంతాల్లోని పాఠశాలలను రేషనలైజేషన్ పరిధి నుండి మినహాయించి, అక్కడి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తండా ప్రాంతాల ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని విద్యా సదుపాయాలను యథావిధిగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కొర్ర భగ్గులాల్ నాయక్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ధరావత్ వసరామ్ నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ధరావత్ మోతీలాల్ నాయక్, సూర్యాపేట డివిజన్ అధ్యక్షుడు బానోత్ లింగా నాయక్, ధరావత్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పాఠశాలల రేషనలైజేషన్ ప్రక్రియ నుండి తండా ప్రాంతాలను మినహాయించాలి

Article Image

పాఠశాలల రేషనలైజేషన్ ప్రక్రియ నుండి తండా ప్రాంతాలను మినహాయించాలని కోరుతూ తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం నాయకులు శుక్రవారం అదనపు జిల్లా కలెక్టర్ హరి సింగ్ నాయక్ ను శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరావత్ మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ తండా ప్రాంతాల్లోని పాఠశాలలను రేషనలైజేషన్ పరిధి నుండి మినహాయించి, అక్కడి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తండా ప్రాంతాల ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని విద్యా సదుపాయాలను యథావిధిగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కొర్ర భగ్గులాల్ నాయక్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ధరావత్ వసరామ్ నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ధరావత్ మోతీలాల్ నాయక్, సూర్యాపేట డివిజన్ అధ్యక్షుడు బానోత్ లింగా నాయక్, ధరావత్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News