Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నూతన డిప్యూటీ ఆర్‌ఎం లక్ష్మీ ధర్మకు మర్యాదపూర్వక సత్కారం "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 12, 2026 11:44 PM

రైతులకు నాణ్యమైన ఎరువులే అందాలి.. ఫర్టిలైజర్ దుకాణాల తనిఖీలో ఏడీఏ లక్ష్మి

రైతులకు నాణ్యమైన ఎరువులే అందాలి.. ఫర్టిలైజర్ దుకాణాల తనిఖీలో ఏడీఏ లక్ష్మి

రైతులకు నాణ్యమైన ఎరువులే అందాలి.. ఫర్టిలైజర్ దుకాణాల తనిఖీలో ఏడీఏ లక్ష్మి
June 12, 2026 10:22 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా సంగారెడ్డి జిల్లా ఏడీఏ లక్ష్మి సదాశివపేటలోని పలు ఫర్టిలైజర్ షాపులు, గోడౌన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లు, ఎరువుల నిల్వలను పరిశీలించి రైతులకు సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపారు. రైతులు నకిలీ విత్తనాలు, అధిక ధరల ఎరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ఫర్టిలైజర్ యాప్ ద్వారా ఇంటి నుంచే ఎరువుల నిల్వల వివరాలు తెలుసుకుని బుకింగ్ చేసుకోవచ్చని వివరించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీలర్లను హెచ్చరించారు. ఈ తనిఖీల్లో వ్యవసాయ అధికారి రమేష్, రైతు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News