ఖమ్మం జిల్లాలో 12 ఏండ్ల బాలికపైన
ఖమ్మం జిల్లాలో 12 ఏండ్ల బాలికపైన
Biksham
హత్యాచారం చేసిన వాడిని ఎన్కౌంటర్ చేయాలి
హిందువుల పైన దాడులు పెరుగుతున్నాయి ,హిందువుల ప్రాణాలు మీడియా కు కనడవేమో
జూన్ 6న ఖమ్మం జిల్లాలో హిందూ బాలిక పై జరిగిన అత్యాచార ఘటన అత్యంత బాధాకరం ఈ సంఘటనను విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తోంది.
బాధితురాలికి, ఆమె కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కారింగుల ఉపేందర్ తెలిపారు.
మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు ఇతర నేరాల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి, బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తోంది.
సమాజంలో మహిళల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలి. నేరస్తులు ఎవరైనా సరే, చట్టం ముందు కఠిన శిక్షను ఎదుర్కొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
మహ్మద్ గౌస్ బాధిత మహిళా పై హత్యాచారం చేసి కేసును ఆధారాలు లేకుండా చేయాలని, మేన మామవలన విషయం బయటికి రావటం జరిగింది
హత్యాచారం చేసి రెండవ అంతస్తు నుండి కిందకు పడేసి తనకు సంబంధం లేనట్లుగా ప్రవర్తించాడు
ఇలాంటి జిహాదీ తీవ్రవాదిని ఎన్కౌంటర్ చేయాలని సుభాష్ చందర్ డిమాండ్ చేసున్నారు
తెలంగాణ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల వలనే హిందువుల పైనదాడులు పెరిగిపోతున్నది అన్నారు.
చాలా బీద కుటుంబం అమ్మాయి పరిస్థితి చూస్తే చాలా బాధాకరం ఇలాంటి సంఘటన మరి తెలంగాణలో జరుగ కూడదు అంటే తగిన శాస్తి చేయాలి
జిల్లా లో ముగ్గురు మంత్రులు ఉండి ఏమీ లాభం.
హిందువులను పట్టించు కోలేకపోతే మీ ప్రభుత్వానికి తగిన సమాధానం హిందూ సమాజమే చెబుతుంది.
ఈ కార్యక్రమంలో సద్ది శ్రీవాణి గారు ప్రాంత మాతృశక్తి సహా సంయోజిక,బుద్దే సత్యవతి నల్గొండ విభాగం మాతృశక్తి విభాగ్ సంయోజిక, జిల్లా ప్రధాన కార్యదర్శి రచ్చ సతీష్ బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ నవీన్, మాతృ శక్తి సంయోజిక సూర్యాపేట జిల్లా కీర్తి సుధారాణి, రౌతు కావ్య, తమ్మనబోయిన హేమ, ఉమా, బానోత్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి