Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జూనియర్ సివిల్ జడ్జిగా శాలిని బాధ్యతల స్వీకరణ తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 08:07 PM

ఖమ్మం జిల్లాలో 12 ఏండ్ల బాలికపైన

ఖమ్మం జిల్లాలో 12 ఏండ్ల బాలికపైన

ఖమ్మం జిల్లాలో 12 ఏండ్ల బాలికపైన
13-06-2026 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

హత్యాచారం చేసిన వాడిని ఎన్కౌంటర్ చేయాలి

హిందువుల పైన దాడులు పెరుగుతున్నాయి ,హిందువుల ప్రాణాలు మీడియా కు కనడవేమో

జూన్ 6న ఖమ్మం జిల్లాలో హిందూ బాలిక పై జరిగిన అత్యాచార ఘటన అత్యంత బాధాకరం ఈ సంఘటనను విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తోంది.

బాధితురాలికి, ఆమె కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కారింగుల ఉపేందర్ తెలిపారు.

మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు ఇతర నేరాల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి, బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తోంది.

సమాజంలో మహిళల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలి. నేరస్తులు ఎవరైనా సరే, చట్టం ముందు కఠిన శిక్షను ఎదుర్కొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.

మహ్మద్ గౌస్ బాధిత మహిళా పై హత్యాచారం చేసి కేసును ఆధారాలు లేకుండా చేయాలని, మేన మామవలన విషయం బయటికి రావటం జరిగింది

హత్యాచారం చేసి రెండవ అంతస్తు నుండి కిందకు పడేసి తనకు సంబంధం లేనట్లుగా ప్రవర్తించాడు

ఇలాంటి జిహాదీ తీవ్రవాదిని ఎన్కౌంటర్ చేయాలని సుభాష్ చందర్ డిమాండ్ చేసున్నారు


తెలంగాణ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల వలనే హిందువుల పైనదాడులు పెరిగిపోతున్నది అన్నారు.

చాలా బీద కుటుంబం అమ్మాయి పరిస్థితి చూస్తే చాలా బాధాకరం ఇలాంటి సంఘటన మరి తెలంగాణలో జరుగ కూడదు అంటే తగిన శాస్తి చేయాలి

జిల్లా లో ముగ్గురు మంత్రులు ఉండి ఏమీ లాభం.

హిందువులను పట్టించు కోలేకపోతే మీ ప్రభుత్వానికి తగిన సమాధానం హిందూ సమాజమే చెబుతుంది.

ఈ కార్యక్రమంలో సద్ది శ్రీవాణి గారు ప్రాంత మాతృశక్తి సహా సంయోజిక,బుద్దే సత్యవతి నల్గొండ విభాగం మాతృశక్తి విభాగ్ సంయోజిక, జిల్లా ప్రధాన కార్యదర్శి రచ్చ సతీష్ బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ నవీన్, మాతృ శక్తి సంయోజిక సూర్యాపేట జిల్లా కీర్తి సుధారాణి, రౌతు కావ్య, తమ్మనబోయిన హేమ, ఉమా, బానోత్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఖమ్మం జిల్లాలో 12 ఏండ్ల బాలికపైన

Article Image

హత్యాచారం చేసిన వాడిని ఎన్కౌంటర్ చేయాలి

హిందువుల పైన దాడులు పెరుగుతున్నాయి ,హిందువుల ప్రాణాలు మీడియా కు కనడవేమో

జూన్ 6న ఖమ్మం జిల్లాలో హిందూ బాలిక పై జరిగిన అత్యాచార ఘటన అత్యంత బాధాకరం ఈ సంఘటనను విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తోంది.

బాధితురాలికి, ఆమె కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కారింగుల ఉపేందర్ తెలిపారు.

మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు ఇతర నేరాల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి, బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తోంది.

సమాజంలో మహిళల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలి. నేరస్తులు ఎవరైనా సరే, చట్టం ముందు కఠిన శిక్షను ఎదుర్కొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.

మహ్మద్ గౌస్ బాధిత మహిళా పై హత్యాచారం చేసి కేసును ఆధారాలు లేకుండా చేయాలని, మేన మామవలన విషయం బయటికి రావటం జరిగింది

హత్యాచారం చేసి రెండవ అంతస్తు నుండి కిందకు పడేసి తనకు సంబంధం లేనట్లుగా ప్రవర్తించాడు

ఇలాంటి జిహాదీ తీవ్రవాదిని ఎన్కౌంటర్ చేయాలని సుభాష్ చందర్ డిమాండ్ చేసున్నారు


తెలంగాణ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల వలనే హిందువుల పైనదాడులు పెరిగిపోతున్నది అన్నారు.

చాలా బీద కుటుంబం అమ్మాయి పరిస్థితి చూస్తే చాలా బాధాకరం ఇలాంటి సంఘటన మరి తెలంగాణలో జరుగ కూడదు అంటే తగిన శాస్తి చేయాలి

జిల్లా లో ముగ్గురు మంత్రులు ఉండి ఏమీ లాభం.

హిందువులను పట్టించు కోలేకపోతే మీ ప్రభుత్వానికి తగిన సమాధానం హిందూ సమాజమే చెబుతుంది.

ఈ కార్యక్రమంలో సద్ది శ్రీవాణి గారు ప్రాంత మాతృశక్తి సహా సంయోజిక,బుద్దే సత్యవతి నల్గొండ విభాగం మాతృశక్తి విభాగ్ సంయోజిక, జిల్లా ప్రధాన కార్యదర్శి రచ్చ సతీష్ బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ నవీన్, మాతృ శక్తి సంయోజిక సూర్యాపేట జిల్లా కీర్తి సుధారాణి, రౌతు కావ్య, తమ్మనబోయిన హేమ, ఉమా, బానోత్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News