Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పిట్టంపల్లి వద్ద అదుపుతప్పి పల్టీ కొట్టిన కారు.. ముగ్గురికి తీవ్ర గాయాలు ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 17, 2026 02:24 PM

నీర్నేములలో గంగుల అమరేందర్ రెడ్డికి సిపిఎం నేతల నివాళి.

నీర్నేములలో గంగుల అమరేందర్ రెడ్డికి సిపిఎం నేతల నివాళి.

నీర్నేములలో గంగుల అమరేందర్ రెడ్డికి సిపిఎం నేతల నివాళి.
June 13, 2026 02:36 PM 110 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం నీర్నేముల గ్రామానికి చెందిన గంగుల అమరేందర్ రెడ్డి అకాల మరణం చెందడంతో సిపిఎం గ్రామ శాఖ నాయకత్వం శనివారం వారి భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించింది. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అమరేందర్ రెడ్డి మరణం గ్రామానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని కలిగి ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి నాగటి లక్ష్మణ్, పార్టీ సీనియర్ నాయకులు బండా జగన్మోహన్ రెడ్డి, వార్డు సభ్యులు బోయిని ఐలమ్మ, మల్లేశం, మాజీ వార్డు సభ్యులు నేమనంది లింగయ్య, నాగటి అంజయ్య, నాగటి మహేష్, నాయకులు నాగటి యాదయ్య, దాసరి నర్సింహ, బోయిని రామచంద్రం, పాల్వాయి చంద్రశేఖర్ రెడ్డి, ఆవుల సత్తయ్య, ఏభూషి రవి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News