Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పిట్టంపల్లి వద్ద అదుపుతప్పి పల్టీ కొట్టిన కారు.. ముగ్గురికి తీవ్ర గాయాలు ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 17, 2026 03:00 PM

అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోండి: బీజేవైఎం

అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోండి: బీజేవైఎం

అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోండి: బీజేవైఎం
June 16, 2026 07:29 PM 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ పట్టణం, మండల పరిధిలో అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రైవేటు పాఠశాలలపై, అలాగే నిబంధనలకు విరుద్ధంగా క్యాంపస్‌లోనే పుస్తకాలు విక్రయిస్తున్న యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఎంఈఓకు వారు వినతి పత్రం సమర్పించారు.​ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి దిండు భాస్కర్, మండల అధ్యక్షుడు పబ్బు వంశీ గౌడ్ మాట్లాడుతూ.. విద్యాశాఖ అధికారులు స్పందించకపోతే అనుమతులు లేని పాఠశాలలను ముట్టడిస్తామని హెచ్చరించారు. అలాగే పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఉచిత విద్యను అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు తెలుకుంట్ల శ్రీకాంత్, సోషల్ మీడియా ఇంచార్జి గట్టు పవన్, దూసరి శివసాయి, బాతరాజు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News