Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:13 AM

అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోండి: బీజేవైఎం

అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోండి: బీజేవైఎం

అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోండి: బీజేవైఎం
16-06-2026 96 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ పట్టణం, మండల పరిధిలో అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రైవేటు పాఠశాలలపై, అలాగే నిబంధనలకు విరుద్ధంగా క్యాంపస్‌లోనే పుస్తకాలు విక్రయిస్తున్న యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఎంఈఓకు వారు వినతి పత్రం సమర్పించారు.​ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి దిండు భాస్కర్, మండల అధ్యక్షుడు పబ్బు వంశీ గౌడ్ మాట్లాడుతూ.. విద్యాశాఖ అధికారులు స్పందించకపోతే అనుమతులు లేని పాఠశాలలను ముట్టడిస్తామని హెచ్చరించారు. అలాగే పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఉచిత విద్యను అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు తెలుకుంట్ల శ్రీకాంత్, సోషల్ మీడియా ఇంచార్జి గట్టు పవన్, దూసరి శివసాయి, బాతరాజు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోండి: బీజేవైఎం

Article Image

చౌటుప్పల్ పట్టణం, మండల పరిధిలో అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రైవేటు పాఠశాలలపై, అలాగే నిబంధనలకు విరుద్ధంగా క్యాంపస్‌లోనే పుస్తకాలు విక్రయిస్తున్న యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఎంఈఓకు వారు వినతి పత్రం సమర్పించారు.​ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి దిండు భాస్కర్, మండల అధ్యక్షుడు పబ్బు వంశీ గౌడ్ మాట్లాడుతూ.. విద్యాశాఖ అధికారులు స్పందించకపోతే అనుమతులు లేని పాఠశాలలను ముట్టడిస్తామని హెచ్చరించారు. అలాగే పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఉచిత విద్యను అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు తెలుకుంట్ల శ్రీకాంత్, సోషల్ మీడియా ఇంచార్జి గట్టు పవన్, దూసరి శివసాయి, బాతరాజు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News