Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:49 AM

తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర క్రమశిక్షణ కమిటీలో బూరుగు వెంకటేశం

తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర క్రమశిక్షణ కమిటీలో బూరుగు వెంకటేశం

తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర క్రమశిక్షణ కమిటీలో బూరుగు వెంకటేశం
16-06-2026 57 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: రామన్నపేట మండల కేంద్రానికి చెందిన బూరుగు వెంకటేశంను తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా నియమించారు. ఈ మేరకు చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీరమ్మోహన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

బూరుగు వెంకటేశం రామన్నపేట పట్టణ, మండల పద్మశాలి సంఘాల ఏర్పాటు, బలోపేతంలో కీలక పాత్ర పోషించడంతో పాటు చేనేత వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. ప్రస్తుతం చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్న ఆయనను క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా నియమించడం పట్ల స్థానిక నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు రచ్చ యాదగిరి, డీసీఎంఎస్ మాజీ జిల్లా డైరెక్టర్, రామన్నపేట కాటన్ చేనేత సహకార సంఘం అధ్యక్షుడు జేల్ల వెంకటేష్, పట్టణ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కైరంకొండ నాగభూషణ్‌తో పాటు రవ్వ నరసింహ, రవ్వ సత్యనారాయణ, మహేశ్వరం అశోక్, కైరంకొండ నందు, చలమల గోపాల్ తదితరులు వెంకటేశంకు శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర క్రమశిక్షణ కమిటీలో బూరుగు వెంకటేశం

Article Image

: రామన్నపేట మండల కేంద్రానికి చెందిన బూరుగు వెంకటేశంను తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా నియమించారు. ఈ మేరకు చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీరమ్మోహన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

బూరుగు వెంకటేశం రామన్నపేట పట్టణ, మండల పద్మశాలి సంఘాల ఏర్పాటు, బలోపేతంలో కీలక పాత్ర పోషించడంతో పాటు చేనేత వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. ప్రస్తుతం చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్న ఆయనను క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా నియమించడం పట్ల స్థానిక నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు రచ్చ యాదగిరి, డీసీఎంఎస్ మాజీ జిల్లా డైరెక్టర్, రామన్నపేట కాటన్ చేనేత సహకార సంఘం అధ్యక్షుడు జేల్ల వెంకటేష్, పట్టణ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కైరంకొండ నాగభూషణ్‌తో పాటు రవ్వ నరసింహ, రవ్వ సత్యనారాయణ, మహేశ్వరం అశోక్, కైరంకొండ నందు, చలమల గోపాల్ తదితరులు వెంకటేశంకు శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News