Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పిట్టంపల్లి వద్ద అదుపుతప్పి పల్టీ కొట్టిన కారు.. ముగ్గురికి తీవ్ర గాయాలు ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 17, 2026 03:04 PM

తెలంగాణ ఉద్యమకారుల పాలసీ రూపకల్పన హర్షణీయం

తెలంగాణ ఉద్యమకారుల పాలసీ రూపకల్పన హర్షణీయం

తెలంగాణ ఉద్యమకారుల పాలసీ రూపకల్పన హర్షణీయం
June 16, 2026 07:29 PM 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* జార్ఖండ్, ఉత్తరాఖండ్ తరహాలో సంక్షేమ పథకాలు అందించాలి

​* మునుగోడు నియోజకవర్గ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు పెద్దగోని రమేష్ గౌడ్

తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి, సముచితంగా గౌరవించేందుకు ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు ఆధ్వర్యంలోని కమిటీ మార్గదర్శకాలు రూపకల్పన చేస్తుండటంపై మునుగోడు నియోజకవర్గ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు పెద్దగోని రమేష్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.​జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఉద్యమకారులకు ఇస్తున్న పెన్షన్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పిస్తున్న 5% మరియు 10% సమాంతర రిజర్వేషన్ల పాలసీలను కమిటీ అధ్యయనం చేస్తుండటం అభినందనీయమన్నారు. తెలంగాణలోనూ అదే తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు, వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించాలని ఆయన కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News