Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 12:59 AM

ఓటర్ జాబితా సర్వే పారదర్శకంగా జరగాలి... తాహసిల్దార్ సరిత..

ఓటర్ జాబితా సర్వే పారదర్శకంగా జరగాలి... తాహసిల్దార్ సరిత..

ఓటర్ జాబితా సర్వే పారదర్శకంగా జరగాలి... తాహసిల్దార్ సరిత..
11-06-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి.. ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్..


రాబోయే వర్షాకాలంలో పరిసరాల పరిశుభ్రత పాటించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని తాసిల్దార్ సరిత, ఎంపిడిఓ రమేష్ దీన్ దయాల్ అన్నారు.మండల పరిధిలో విజయరాఘవపుం గ్రామంలో గ్రామ సర్పంచ్ సుంకర పిచ్చయ్య అద్యక్షతన నిర్వహించిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ముగింపు గ్రామ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. అదేవిధంగా రేపాల,నర్సింహులగూడెం, సీతానగరం,జగన్నాధపురం గ్రామాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ముగింపు గ్రామ సభలు నిర్వహించగా అయా గ్రామల సర్పంచ్లుయం సత్యనారాయణ,కె ఇందిరా నర్సయ్య,బి వీరయ్య,బి యుమున, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిఓ నరేష్, వ్యవసాయ మండల విస్తరణ అధికారి బి రాజు,ఆర్ఐ రామారావు,మంజుల, మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, మండల విద్యుత్ శాఖ అధికారి ఏఈ వికాస్,ఎపిఓ శైలజా, వైద్య ఆరోగ్య శాఖ అధికారి వినయ్ కుమార్, రామకృష్ణ, గ్రామ ఉప సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు,ఆరోగ్యశాఖ అంగన్వాడి,పాలక వర్గం సభ్యులు గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఓటర్ జాబితా సర్వే పారదర్శకంగా జరగాలి... తాహసిల్దార్ సరిత..

Article Image

ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి.. ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్..


రాబోయే వర్షాకాలంలో పరిసరాల పరిశుభ్రత పాటించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని తాసిల్దార్ సరిత, ఎంపిడిఓ రమేష్ దీన్ దయాల్ అన్నారు.మండల పరిధిలో విజయరాఘవపుం గ్రామంలో గ్రామ సర్పంచ్ సుంకర పిచ్చయ్య అద్యక్షతన నిర్వహించిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ముగింపు గ్రామ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. అదేవిధంగా రేపాల,నర్సింహులగూడెం, సీతానగరం,జగన్నాధపురం గ్రామాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ముగింపు గ్రామ సభలు నిర్వహించగా అయా గ్రామల సర్పంచ్లుయం సత్యనారాయణ,కె ఇందిరా నర్సయ్య,బి వీరయ్య,బి యుమున, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిఓ నరేష్, వ్యవసాయ మండల విస్తరణ అధికారి బి రాజు,ఆర్ఐ రామారావు,మంజుల, మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, మండల విద్యుత్ శాఖ అధికారి ఏఈ వికాస్,ఎపిఓ శైలజా, వైద్య ఆరోగ్య శాఖ అధికారి వినయ్ కుమార్, రామకృష్ణ, గ్రామ ఉప సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు,ఆరోగ్యశాఖ అంగన్వాడి,పాలక వర్గం సభ్యులు గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News