Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:52 AM

గోగు అంతమ్మ దశదినకర్మలో పాల్గొన్న బాలరాజ్ యాదవ్కు.టుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం

గోగు అంతమ్మ దశదినకర్మలో పాల్గొన్న బాలరాజ్ యాదవ్కు.టుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం

గోగు అంతమ్మ దశదినకర్మలో పాల్గొన్న బాలరాజ్ యాదవ్కు.టుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం
10-06-2026 134 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

యాదవ విద్యావంతుల వేదిక రామన్నపేట మండల అధ్యక్షుడు గోగు వెంకటేశ్వర్లు మాతృమూర్తి గోగు అంతమ్మ దశదినకర్మ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర షీప్ అండ్ గోట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గోగు అంతమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన బాలరాజ్ యాదవ్, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం కుమారులు గోగు మల్లేష్, గోగు వెంకటేశ్వర్లు, గోగు శ్రీశైలంలను పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ యాదవ మహాసభ యాదాద్రి భువనగిరి జిల్లా గౌరవ అధ్యక్షుడు ముక్కామల దుర్గయ్య యాదవ్, మండల అధ్యక్షుడు తిరుగుడు మల్లికార్జున యాదవ్, మండల కార్యదర్శి జంగిల్ నరసింహ యాదవ్, ఉపాధ్యక్షుడు సింగనబోయిన జంగయ్య యాదవ్, విద్యావంతుల వేదిక మండల కార్యదర్శి ఆనంద్ యాదవ్, పోషబోయిన మల్లేష్ యాదవ్, ముక్కామల సత్తయ్య యాదవ్, తుమ్మల శేఖర్ యాదవ్, ఎడవెల్లి మాజీ సర్పంచ్ మర్రి రామలింగం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గోగు అంతమ్మ దశదినకర్మలో పాల్గొన్న బాలరాజ్ యాదవ్కు.టుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం

Article Image

రామన్నపేట,

యాదవ విద్యావంతుల వేదిక రామన్నపేట మండల అధ్యక్షుడు గోగు వెంకటేశ్వర్లు మాతృమూర్తి గోగు అంతమ్మ దశదినకర్మ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర షీప్ అండ్ గోట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గోగు అంతమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన బాలరాజ్ యాదవ్, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం కుమారులు గోగు మల్లేష్, గోగు వెంకటేశ్వర్లు, గోగు శ్రీశైలంలను పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ యాదవ మహాసభ యాదాద్రి భువనగిరి జిల్లా గౌరవ అధ్యక్షుడు ముక్కామల దుర్గయ్య యాదవ్, మండల అధ్యక్షుడు తిరుగుడు మల్లికార్జున యాదవ్, మండల కార్యదర్శి జంగిల్ నరసింహ యాదవ్, ఉపాధ్యక్షుడు సింగనబోయిన జంగయ్య యాదవ్, విద్యావంతుల వేదిక మండల కార్యదర్శి ఆనంద్ యాదవ్, పోషబోయిన మల్లేష్ యాదవ్, ముక్కామల సత్తయ్య యాదవ్, తుమ్మల శేఖర్ యాదవ్, ఎడవెల్లి మాజీ సర్పంచ్ మర్రి రామలింగం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News