Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:32 AM

సర్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి: కౌన్సిలర్ కాటంరాజు

సర్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి: కౌన్సిలర్ కాటంరాజు

సర్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి: కౌన్సిలర్ కాటంరాజు
26-06-2026 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

భారత ఎన్నికల సంఘం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేయబడుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో జూన్ 24 నుండి ప్రారంభమై జూలై 24 వరకు నిర్వహిస్తున్నట్లు కౌన్సిలర్ కాటమరాజు తెలిపారు. గురువారం పట్టణ పరిధిలోని రెండవ వార్డు లో సర్ ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపారు. పట్టణ పరిధిలోని పోలింగ్ బూత్ 170 నందు ప్రత్యేక ఓటర్ జాబితా ప్రక్రియ సర్ ను కౌన్సిలర్ కాటంరాజు ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాటంరాజు మాట్లాడుతూ ఒక వ్యక్తికి రెండు చోట్ల ఓటు లేకుండా చూడటం, మరణించిన

వారి ఓట్లను తొలగించడమే ఎస్ఐఆర్ సర్ ముఖ్య ఉద్దేశమన్నారు. మండల కేంద్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు, తప్పులు లేకుండా బిఎల్ఓ లు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ప్రతి ఓటరుకు ఎస్ఐఆర్ పత్రం అందజేసి అవగాహన కల్పించి ఓటర్ పక్రియ పూర్తి చేసే విధంగా చూడాలన్నారు. ఎస్ఐఆర్ ఫామ్ లో ఓటర్ ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం అందిస్తే జరిమానా,

జైలు శిక్ష తప్పదని సూచించారు. విధి నిర్వహణలో ఉన్న బిఎల్వోలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని బిఎల్ఓ ల యాప్ లో పొందుపరచాలని సూచించారు. ఓటర్ సవరణ ప్రక్రియకు బిఎల్ఓ లు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఓ మాతంగి వెంకటరమణ, ఏజెంట్స్ కనగాల శ్రీధర్, కనగాల పుల్లయ్య, ఎస్డి సలీం, సుల్తానీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు..

Sthanikam

సర్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి: కౌన్సిలర్ కాటంరాజు

Article Image

భారత ఎన్నికల సంఘం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేయబడుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో జూన్ 24 నుండి ప్రారంభమై జూలై 24 వరకు నిర్వహిస్తున్నట్లు కౌన్సిలర్ కాటమరాజు తెలిపారు. గురువారం పట్టణ పరిధిలోని రెండవ వార్డు లో సర్ ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపారు. పట్టణ పరిధిలోని పోలింగ్ బూత్ 170 నందు ప్రత్యేక ఓటర్ జాబితా ప్రక్రియ సర్ ను కౌన్సిలర్ కాటంరాజు ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాటంరాజు మాట్లాడుతూ ఒక వ్యక్తికి రెండు చోట్ల ఓటు లేకుండా చూడటం, మరణించిన

వారి ఓట్లను తొలగించడమే ఎస్ఐఆర్ సర్ ముఖ్య ఉద్దేశమన్నారు. మండల కేంద్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు, తప్పులు లేకుండా బిఎల్ఓ లు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ప్రతి ఓటరుకు ఎస్ఐఆర్ పత్రం అందజేసి అవగాహన కల్పించి ఓటర్ పక్రియ పూర్తి చేసే విధంగా చూడాలన్నారు. ఎస్ఐఆర్ ఫామ్ లో ఓటర్ ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం అందిస్తే జరిమానా,

జైలు శిక్ష తప్పదని సూచించారు. విధి నిర్వహణలో ఉన్న బిఎల్వోలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని బిఎల్ఓ ల యాప్ లో పొందుపరచాలని సూచించారు. ఓటర్ సవరణ ప్రక్రియకు బిఎల్ఓ లు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఓ మాతంగి వెంకటరమణ, ఏజెంట్స్ కనగాల శ్రీధర్, కనగాల పుల్లయ్య, ఎస్డి సలీం, సుల్తానీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు..

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News