Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:34 AM

మొహర్రం వేడుకల్లో భక్తిశ్రద్ధలతో బీపాత్మ పీర్లకు మొక్కులు సమర్పించిన భక్తులు

మొహర్రం వేడుకల్లో భక్తిశ్రద్ధలతో బీపాత్మ పీర్లకు మొక్కులు సమర్పించిన భక్తులు

మొహర్రం వేడుకల్లో భక్తిశ్రద్ధలతో బీపాత్మ పీర్లకు మొక్కులు సమర్పించిన భక్తులు
25-06-2026 153 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామంలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న మొహర్రం పండుగ సందర్భంగా గురువారం దుందేకుళ మసీదు వద్ద బీపాత్మ పీర్లకు గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువత, మహిళలు, చిన్నా పెద్దా తేడా లేకుండా భారీ సంఖ్యలో పాల్గొని మొక్కులు సమర్పించారు. అనంతరం పీర్లను గ్రామ వీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లి ఆటపాటలతో ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. తిరిగి మసీదు చేరుకున్న తర్వాత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా, బీపాత్మ పీర్ల ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉంటాయని, భక్తితో కోరుకున్న మొక్కులు నెరవేరుతాయని మసీదు నిర్వాహకులు తెలిపారు. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పీర్ల ఆశీర్వాదాలు పొందారు.

Sthanikam

మొహర్రం వేడుకల్లో భక్తిశ్రద్ధలతో బీపాత్మ పీర్లకు మొక్కులు సమర్పించిన భక్తులు

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామంలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న మొహర్రం పండుగ సందర్భంగా గురువారం దుందేకుళ మసీదు వద్ద బీపాత్మ పీర్లకు గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువత, మహిళలు, చిన్నా పెద్దా తేడా లేకుండా భారీ సంఖ్యలో పాల్గొని మొక్కులు సమర్పించారు. అనంతరం పీర్లను గ్రామ వీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లి ఆటపాటలతో ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. తిరిగి మసీదు చేరుకున్న తర్వాత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా, బీపాత్మ పీర్ల ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉంటాయని, భక్తితో కోరుకున్న మొక్కులు నెరవేరుతాయని మసీదు నిర్వాహకులు తెలిపారు. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పీర్ల ఆశీర్వాదాలు పొందారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News