Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపాలిటీ పరిధి 2వ వార్డులో ఘనంగా ఇంద్రమ్మ ఇల్లు ప్రారంభం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 25, 2026 10:35 PM

మొహర్రం వేడుకల్లో భక్తిశ్రద్ధలతో బీపాత్మ పీర్లకు మొక్కులు సమర్పించిన భక్తులు

మొహర్రం వేడుకల్లో భక్తిశ్రద్ధలతో బీపాత్మ పీర్లకు మొక్కులు సమర్పించిన భక్తులు

మొహర్రం వేడుకల్లో భక్తిశ్రద్ధలతో బీపాత్మ పీర్లకు మొక్కులు సమర్పించిన భక్తులు
June 25, 2026 09:00 PM 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామంలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న మొహర్రం పండుగ సందర్భంగా గురువారం దుందేకుళ మసీదు వద్ద బీపాత్మ పీర్లకు గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువత, మహిళలు, చిన్నా పెద్దా తేడా లేకుండా భారీ సంఖ్యలో పాల్గొని మొక్కులు సమర్పించారు. అనంతరం పీర్లను గ్రామ వీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లి ఆటపాటలతో ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. తిరిగి మసీదు చేరుకున్న తర్వాత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా, బీపాత్మ పీర్ల ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉంటాయని, భక్తితో కోరుకున్న మొక్కులు నెరవేరుతాయని మసీదు నిర్వాహకులు తెలిపారు. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పీర్ల ఆశీర్వాదాలు పొందారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News