Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 06:42 AM

ఇంద్రపాలనగరం పాల సంఘం చైర్మన్‌గా శ్రీశైలం యాదవ్.

ఇంద్రపాలనగరం పాల సంఘం చైర్మన్‌గా శ్రీశైలం యాదవ్.

ఇంద్రపాలనగరం పాల సంఘం చైర్మన్‌గా శ్రీశైలం యాదవ్.
25-06-2026 252 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ–రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఇంద్రపాలనగరం శాఖ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. సంఘం నూతన చైర్మన్‌గా కంబాలపల్లి శ్రీశైలం యాదవ్ ఎన్నికయ్యారు.

అదేవిధంగా డైరెక్టర్లుగా సింగననబోయిన శ్రీను, రాజన్నగారి అలివేలు ఎన్నికయ్యారు. తమ ఎన్నికకు సహకరించిన ఓటర్లకు నూతనంగా ఎన్నికైన చైర్మన్, డైరెక్టర్లు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా వారిని సన్మానించిన గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ మాట్లాడుతూ పాల ఉత్పత్తిదారుల సంక్షేమం, రైతుల అభివృద్ధికి సంఘం కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఎన్నికల విజయానికి సహకరించిన డైరెక్టర్లు గర్ధాస్ దామోదర్, కొలగాని పాండు, సింగనబోయిన అశోక్, పగుడాల రవిశంకర్, గొర్ల సత్యనారాయణ, గర్ధాస్ వెంకటేశం, 11వ వార్డు సభ్యుడు వరికుప్పల స్వామి, మాజీ ఉపసర్పంచ్ గర్ధాస్ వెంకటేష్‌తో పాటు ఎన్నికల అధికారి తవుటం బిక్షపతి, మంటి అంజయ్యలకు నూతన చైర్మన్, డైరెక్టర్లు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Sthanikam

ఇంద్రపాలనగరం పాల సంఘం చైర్మన్‌గా శ్రీశైలం యాదవ్.

Article Image

నల్లగొండ–రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఇంద్రపాలనగరం శాఖ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. సంఘం నూతన చైర్మన్‌గా కంబాలపల్లి శ్రీశైలం యాదవ్ ఎన్నికయ్యారు.

అదేవిధంగా డైరెక్టర్లుగా సింగననబోయిన శ్రీను, రాజన్నగారి అలివేలు ఎన్నికయ్యారు. తమ ఎన్నికకు సహకరించిన ఓటర్లకు నూతనంగా ఎన్నికైన చైర్మన్, డైరెక్టర్లు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా వారిని సన్మానించిన గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ మాట్లాడుతూ పాల ఉత్పత్తిదారుల సంక్షేమం, రైతుల అభివృద్ధికి సంఘం కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఎన్నికల విజయానికి సహకరించిన డైరెక్టర్లు గర్ధాస్ దామోదర్, కొలగాని పాండు, సింగనబోయిన అశోక్, పగుడాల రవిశంకర్, గొర్ల సత్యనారాయణ, గర్ధాస్ వెంకటేశం, 11వ వార్డు సభ్యుడు వరికుప్పల స్వామి, మాజీ ఉపసర్పంచ్ గర్ధాస్ వెంకటేష్‌తో పాటు ఎన్నికల అధికారి తవుటం బిక్షపతి, మంటి అంజయ్యలకు నూతన చైర్మన్, డైరెక్టర్లు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News