Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తిమ్మాపూర్‌లో ఓటరు నమోదు ప్రక్రియను తనిఖీ చేసిన:సబ్ కలెక్టర్ ఉమాహారతి కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 25, 2026 05:52 PM

జామ్‌లో ప్రతిభ.. ఎన్‌ఐటీ సిల్చార్‌లో సీటు.

జామ్‌లో ప్రతిభ.. ఎన్‌ఐటీ సిల్చార్‌లో సీటు.

జామ్‌లో ప్రతిభ.. ఎన్‌ఐటీ సిల్చార్‌లో సీటు.
June 25, 2026 03:51 PM 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో బీఎస్సీ తృతీయ సంవత్సరం పూర్తి చేసిన వెంపటి హిమవంత్ అస్సాంలోని ఎన్‌ఐటీ సిల్చార్‌లో ఎంఎస్సీ ఫిజిక్స్ కోర్సులో సీటు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ తెలిపారు. జాతీయ స్థాయి జామ్ (జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్) పరీక్షలో ప్రతిభ కనబర్చి ఈ అవకాశం పొందాడన్నారు. హిమవంత్ విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్స్ డా. పరంగి రవికుమార్, ప్రొఫెసర్ అంతటి శ్రీనివాస్, భౌతికశాస్త్ర విభాగాధిపతి డా. ఎం. శ్రీనివాస్ రెడ్డి, అధ్యాపకులు ఎం. వెంకట్ రెడ్డి, డా. వి. వెంకటేశం తదితరులు హిమవంత్‌ను అభినందించారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News