Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 06:42 AM

అక్రమ పాఠశాలలపై ఉక్కుపాదం మోపాలి. గుర్తింపు లేని విద్యాసంస్థలను మూసివేయాలి

అక్రమ పాఠశాలలపై ఉక్కుపాదం మోపాలి. గుర్తింపు లేని విద్యాసంస్థలను మూసివేయాలి

అక్రమ పాఠశాలలపై ఉక్కుపాదం మోపాలి.  గుర్తింపు లేని విద్యాసంస్థలను మూసివేయాలి
25-06-2026 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గుర్రంపోడు మండల కేంద్రంలో ఉన్న లిటిల్ ఛాంపియన్ స్కూల్‌కు ఏడవ తరగతి వరకు మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, పదో తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిసిందని, ఈ వ్యవహారంపై విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడి) గారికి వినతిపత్రం అందజేశారు.


ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ అనుమతి లేని తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. విద్యాశాఖ అధికారులు వెంటనే పాఠశాలపై తనిఖీలు నిర్వహించి వాస్తవాలను వెలికితీయాలని, నిబంధనలను ఉల్లంఘించినట్లయితే సంబంధిత యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు మోసపోకుండా విద్యాశాఖ పటిష్టమైన పర్యవేక్షణ చేపట్టాలని కోరారు.


Sthanikam

అక్రమ పాఠశాలలపై ఉక్కుపాదం మోపాలి. గుర్తింపు లేని విద్యాసంస్థలను మూసివేయాలి

Article Image

గుర్రంపోడు మండల కేంద్రంలో ఉన్న లిటిల్ ఛాంపియన్ స్కూల్‌కు ఏడవ తరగతి వరకు మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, పదో తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిసిందని, ఈ వ్యవహారంపై విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడి) గారికి వినతిపత్రం అందజేశారు.


ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ అనుమతి లేని తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. విద్యాశాఖ అధికారులు వెంటనే పాఠశాలపై తనిఖీలు నిర్వహించి వాస్తవాలను వెలికితీయాలని, నిబంధనలను ఉల్లంఘించినట్లయితే సంబంధిత యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు మోసపోకుండా విద్యాశాఖ పటిష్టమైన పర్యవేక్షణ చేపట్టాలని కోరారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News