PRINT TIME: June 17, 2026 06:47 PM
రాజీమార్గమే ..రాజ మార్గం .. ఎస్ ఐ రుద్ర క్రాంతి కుమార్
రాజీమార్గమే ..రాజ మార్గం .. ఎస్ ఐ రుద్ర క్రాంతి కుమార్
June 17, 2026 05:14 PM
29 Views
స్థానికం ప్రతినిధి :
thungathurthi
Bandi Kiran Kumar
ఈ నెల 20 న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని తుంగతుర్తి ఎస్ ఐ రుద్ర క్రాంతి కుమార్ సూచించారు .బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యాయస్థానాల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతూ సమయం, ధనం వృథా చేసుకునే కంటే.. పరస్పర అంగీకారంతో సమస్యలను ముగించుకునే రాజీ మార్గమే కక్షిదారులకు నిజమైన రాజమార్గం. ప్రజలకు త్వరితగతిన, అత్యంత సులభంగా, తక్కువ ఖర్చుతో చట్టబద్ధమైన న్యాయం అందించడమే లక్ష్యంగా జూన్ 20న నిర్వహించనున్న ఈ ఏడాది రెండవ జాతీయ లోక్ అదాలత్ ను ప్రజలు, కక్షిదారులు సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలి” అని పిలుపునిచ్చారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి