Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కర్తవ్యనిష్ఠకు నిలువెత్తు నిదర్శనం హన్మా రెడ్డి: మున్సిపల్ చైర్మన్ నగేష్ షేట్కార్ ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 17, 2026 06:41 PM

నూతన వాహనానికి ప్రత్యేక పూజలు

నూతన వాహనానికి ప్రత్యేక పూజలు

నూతన వాహనానికి ప్రత్యేక పూజలు
June 17, 2026 05:14 PM 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట నియోజకవర్గంలోని ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్ గ్రామంలో వెలసిన శ్రీ దండు మైసమ్మ తల్లి సన్నిధిలో నూతన వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు సమర్పించారు.

నూతన వాహనం సకల శుభాలతో, విజయవంతంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య వాహన పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News