కట్టంగూరు, మండలంలోని కురుమూర్తి గ్రామానికి చెందిన గడగోజు శ్రీకాంత్–గాయత్రి దంపతుల కుమారుడి అన్నప్రాశన కార్యక్రమం శ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి సన్నిధిలో ఘనంగా నిర్వహించారు.
కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాలుడికి తొలి అన్నప్రాశన చేయించారు. భవిష్యత్తులో బాలుడు ఉన్నత శిఖరాలను అధిరోహించి, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో నాయనమ్మ గడగోజు పద్మ, తాత నందనాచారి, పెద్దనాన్న గడగోజు శివ, పెద్దమ్మ అనితతో పాటు బంధువులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి