Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:11 AM

మున్సిపాలిటీ పరిధి 2వ వార్డులో ఘనంగా ఇంద్రమ్మ ఇల్లు ప్రారంభం

మున్సిపాలిటీ పరిధి 2వ వార్డులో ఘనంగా ఇంద్రమ్మ ఇల్లు ప్రారంభం

మున్సిపాలిటీ పరిధి 2వ వార్డులో ఘనంగా ఇంద్రమ్మ ఇల్లు ప్రారంభం
25-06-2026 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​* సరిపల్లి సౌజన్య-నరసింహ దంపతుల గృహప్రవేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు

చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డులో నూతనంగా నిర్మించిన 'ఇంద్రమ్మ ఇల్లు' గురువారం ఘనంగా ప్రారంభమైంది. వార్డుకు చెందిన లబ్ధిదారులు సరిపల్లి సౌజన్య-నరసింహ దంపతులు తమ నూతన గృహాన్ని పూర్తి చేసుకుని, గృహప్రవేశ మహోత్సవాన్ని నిర్వహించారు.

​వారి ఆహ్వానం మేరకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, స్థానిక కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్ విచ్చేసి నూతన ఇంద్రమ్మ ఇంటిని ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారుల కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు.​ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాసరెడ్డి, మాజీ అధ్యక్షుడు సుర్వి నరసింహ గౌడ్, సీతారామచంద్రస్వామి దేవాలయం ధర్మకర్త వరకాల రవి గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు దొనకొండ కృష్ణ, కాంగ్రెస్ నాయకులు ఊదరి నరసింహ, సరిపల్లి మారయ్య, జంపాల కృష్ణ, మట్టపల్లి యాదగిరి, మారుపాక ప్రభాకర్, అయిలయ్య యాదవ్, వార్డు అధికారులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

మున్సిపాలిటీ పరిధి 2వ వార్డులో ఘనంగా ఇంద్రమ్మ ఇల్లు ప్రారంభం

Article Image

​* సరిపల్లి సౌజన్య-నరసింహ దంపతుల గృహప్రవేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు

చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డులో నూతనంగా నిర్మించిన 'ఇంద్రమ్మ ఇల్లు' గురువారం ఘనంగా ప్రారంభమైంది. వార్డుకు చెందిన లబ్ధిదారులు సరిపల్లి సౌజన్య-నరసింహ దంపతులు తమ నూతన గృహాన్ని పూర్తి చేసుకుని, గృహప్రవేశ మహోత్సవాన్ని నిర్వహించారు.

​వారి ఆహ్వానం మేరకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, స్థానిక కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్ విచ్చేసి నూతన ఇంద్రమ్మ ఇంటిని ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారుల కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు.​ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాసరెడ్డి, మాజీ అధ్యక్షుడు సుర్వి నరసింహ గౌడ్, సీతారామచంద్రస్వామి దేవాలయం ధర్మకర్త వరకాల రవి గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు దొనకొండ కృష్ణ, కాంగ్రెస్ నాయకులు ఊదరి నరసింహ, సరిపల్లి మారయ్య, జంపాల కృష్ణ, మట్టపల్లి యాదగిరి, మారుపాక ప్రభాకర్, అయిలయ్య యాదవ్, వార్డు అధికారులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News