Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భక్తుల కోలాహలంతో వైభవంగా ముగిసిన బోరంచ మొహర్రం పీర్ల ఊరేగింపు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 26, 2026 07:53 PM

తెలంగాణ ఉద్యమకారుల సమావేశం పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ ఉద్యమకారుల సమావేశం పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ ఉద్యమకారుల సమావేశం పోస్టర్ ఆవిష్కరణ
June 26, 2026 05:47 PM 9 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జులై 3 న ఎల్బీనగర్ లోని చింతలకుంట మల్లికార్జున నగర్ లోని కమ్యూనిటీ హల్ లో జరిగే తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు కమిటీ కి నియోజకవర్గం లోని అన్నీ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు రొక్కం లక్ష్మారెడ్డి, ప్రధానకార్యదర్శి రుద్రాల స్వామి తెలిపారు. ఈమేరకు సంబంధిత కార్యక్రమం వాల్ పోస్టర్ ను గుర్తింపు కమిటీ సభ్యుడు మోతే శోభన్ రెడ్డి చేతులమీదుగా ఆవిష్కరింపజేసినట్లు తెలిపారు. ఈసమావేశానికి ఉద్యమకారులు హాజరై జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు డబ్బికార్ మధు, ఉపాధ్యక్షులు సభావట్ మోహన్ నాయక్, లంబు డేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News