జులై 3 న ఎల్బీనగర్ లోని చింతలకుంట మల్లికార్జున నగర్ లోని కమ్యూనిటీ హల్ లో జరిగే తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు కమిటీ కి నియోజకవర్గం లోని అన్నీ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు రొక్కం లక్ష్మారెడ్డి, ప్రధానకార్యదర్శి రుద్రాల స్వామి తెలిపారు. ఈమేరకు సంబంధిత కార్యక్రమం వాల్ పోస్టర్ ను గుర్తింపు కమిటీ సభ్యుడు మోతే శోభన్ రెడ్డి చేతులమీదుగా ఆవిష్కరింపజేసినట్లు తెలిపారు. ఈసమావేశానికి ఉద్యమకారులు హాజరై జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు డబ్బికార్ మధు, ఉపాధ్యక్షులు సభావట్ మోహన్ నాయక్, లంబు డేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: August 25, 2026 06:46 AM
తెలంగాణ ఉద్యమకారుల సమావేశం పోస్టర్ ఆవిష్కరణ
తెలంగాణ ఉద్యమకారుల సమావేశం పోస్టర్ ఆవిష్కరణ
26-06-2026
25 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
జులై 3 న ఎల్బీనగర్ లోని చింతలకుంట మల్లికార్జున నగర్ లోని కమ్యూనిటీ హల్ లో జరిగే తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు కమిటీ కి నియోజకవర్గం లోని అన్నీ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు రొక్కం లక్ష్మారెడ్డి, ప్రధానకార్యదర్శి రుద్రాల స్వామి తెలిపారు. ఈమేరకు సంబంధిత కార్యక్రమం వాల్ పోస్టర్ ను గుర్తింపు కమిటీ సభ్యుడు మోతే శోభన్ రెడ్డి చేతులమీదుగా ఆవిష్కరింపజేసినట్లు తెలిపారు. ఈసమావేశానికి ఉద్యమకారులు హాజరై జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు డబ్బికార్ మధు, ఉపాధ్యక్షులు సభావట్ మోహన్ నాయక్, లంబు డేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి