Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:46 AM

తెలంగాణ ఉద్యమకారుల సమావేశం పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ ఉద్యమకారుల సమావేశం పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ ఉద్యమకారుల సమావేశం పోస్టర్ ఆవిష్కరణ
26-06-2026 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జులై 3 న ఎల్బీనగర్ లోని చింతలకుంట మల్లికార్జున నగర్ లోని కమ్యూనిటీ హల్ లో జరిగే తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు కమిటీ కి నియోజకవర్గం లోని అన్నీ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు రొక్కం లక్ష్మారెడ్డి, ప్రధానకార్యదర్శి రుద్రాల స్వామి తెలిపారు. ఈమేరకు సంబంధిత కార్యక్రమం వాల్ పోస్టర్ ను గుర్తింపు కమిటీ సభ్యుడు మోతే శోభన్ రెడ్డి చేతులమీదుగా ఆవిష్కరింపజేసినట్లు తెలిపారు. ఈసమావేశానికి ఉద్యమకారులు హాజరై జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు డబ్బికార్ మధు, ఉపాధ్యక్షులు సభావట్ మోహన్ నాయక్, లంబు డేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తెలంగాణ ఉద్యమకారుల సమావేశం పోస్టర్ ఆవిష్కరణ

Article Image

జులై 3 న ఎల్బీనగర్ లోని చింతలకుంట మల్లికార్జున నగర్ లోని కమ్యూనిటీ హల్ లో జరిగే తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు కమిటీ కి నియోజకవర్గం లోని అన్నీ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు రొక్కం లక్ష్మారెడ్డి, ప్రధానకార్యదర్శి రుద్రాల స్వామి తెలిపారు. ఈమేరకు సంబంధిత కార్యక్రమం వాల్ పోస్టర్ ను గుర్తింపు కమిటీ సభ్యుడు మోతే శోభన్ రెడ్డి చేతులమీదుగా ఆవిష్కరింపజేసినట్లు తెలిపారు. ఈసమావేశానికి ఉద్యమకారులు హాజరై జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు డబ్బికార్ మధు, ఉపాధ్యక్షులు సభావట్ మోహన్ నాయక్, లంబు డేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News