PRINT TIME: June 26, 2026 06:29 AM
ప్రజలతో మమేకమై వ్యాపార రంగాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాలి
ప్రజలతో మమేకమై వ్యాపార రంగాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాలి
June 26, 2026 04:39 AM
0 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish K
వ్యాపార రంగం అంటేనే నమ్మకం అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. కోదాడ పట్టణంలో గల కాకతీయ కమ్మ సేవా సమితి ఏసీ ఫంక్షన్ హాల్ ను ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన ఫంక్షన్ హాల్ దగ్గర తన ఉపన్యాసాన్ని అందించి తిరిగి ప్రయాణమై రామాపురం క్రాస్ రోడ్డు దగ్గర శ్రీహర్ష ట్రక్కింగ్ భారత్ బెంజును సందర్శించారూ.వ్యాపార రంగం అంటేనే నమ్మకం అని ప్రజలతో మమేకమై వ్యాపారాన్ని అభివృద్ధి పరచాలని మేనేజ్మెంట్ వాళ్లకు సూచించారు.ఈ కార్యక్రమంలో భారత్ బెంజ్ ఏరియా మేనేజర్ వసీం, సేల్స్ వైస్ ప్రెసిడెంట్, వెంకటరమణ, ఏరియా సేల్స్ హెడ్ కిరణ్ కుమార్, బిజినెస్ మేనేజర్ సత్యనారాయణ, ఆఫీస్ స్టాఫ్ నాగరాజు, కుమార్ ల తో ముచ్చటించి బిజినెస్ డెవలప్మెంట్ గురించి మాట్లాడి అనంతరం అక్కడి నుండి వెళ్ళిపోయారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి