Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వ్యసనాలతో జీవితాలను పాడుచేసుకోవద్దని ప్రచారం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 26, 2026 06:29 AM

ప్రజలతో మమేకమై వ్యాపార రంగాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాలి

ప్రజలతో మమేకమై వ్యాపార రంగాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాలి

ప్రజలతో మమేకమై వ్యాపార రంగాన్ని  అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాలి
June 26, 2026 04:39 AM 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

వ్యాపార రంగం అంటేనే నమ్మకం అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. కోదాడ పట్టణంలో గల కాకతీయ కమ్మ సేవా సమితి ఏసీ ఫంక్షన్ హాల్ ను ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన ఫంక్షన్ హాల్ దగ్గర తన ఉపన్యాసాన్ని అందించి తిరిగి ప్రయాణమై రామాపురం క్రాస్ రోడ్డు దగ్గర శ్రీహర్ష ట్రక్కింగ్ భారత్ బెంజును సందర్శించారూ.వ్యాపార రంగం అంటేనే నమ్మకం అని ప్రజలతో మమేకమై వ్యాపారాన్ని అభివృద్ధి పరచాలని మేనేజ్మెంట్ వాళ్లకు సూచించారు.ఈ కార్యక్రమంలో భారత్ బెంజ్ ఏరియా మేనేజర్ వసీం, సేల్స్ వైస్ ప్రెసిడెంట్, వెంకటరమణ, ఏరియా సేల్స్ హెడ్ కిరణ్ కుమార్, బిజినెస్ మేనేజర్ సత్యనారాయణ, ఆఫీస్ స్టాఫ్ నాగరాజు, కుమార్ ల తో ముచ్చటించి బిజినెస్ డెవలప్మెంట్ గురించి మాట్లాడి అనంతరం అక్కడి నుండి వెళ్ళిపోయారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News