Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:34 AM

ప్రజలతో మమేకమై వ్యాపార రంగాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాలి

ప్రజలతో మమేకమై వ్యాపార రంగాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాలి

ప్రజలతో మమేకమై వ్యాపార రంగాన్ని  అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాలి
26-06-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

వ్యాపార రంగం అంటేనే నమ్మకం అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. కోదాడ పట్టణంలో గల కాకతీయ కమ్మ సేవా సమితి ఏసీ ఫంక్షన్ హాల్ ను ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన ఫంక్షన్ హాల్ దగ్గర తన ఉపన్యాసాన్ని అందించి తిరిగి ప్రయాణమై రామాపురం క్రాస్ రోడ్డు దగ్గర శ్రీహర్ష ట్రక్కింగ్ భారత్ బెంజును సందర్శించారూ.వ్యాపార రంగం అంటేనే నమ్మకం అని ప్రజలతో మమేకమై వ్యాపారాన్ని అభివృద్ధి పరచాలని మేనేజ్మెంట్ వాళ్లకు సూచించారు.ఈ కార్యక్రమంలో భారత్ బెంజ్ ఏరియా మేనేజర్ వసీం, సేల్స్ వైస్ ప్రెసిడెంట్, వెంకటరమణ, ఏరియా సేల్స్ హెడ్ కిరణ్ కుమార్, బిజినెస్ మేనేజర్ సత్యనారాయణ, ఆఫీస్ స్టాఫ్ నాగరాజు, కుమార్ ల తో ముచ్చటించి బిజినెస్ డెవలప్మెంట్ గురించి మాట్లాడి అనంతరం అక్కడి నుండి వెళ్ళిపోయారు.

Sthanikam

ప్రజలతో మమేకమై వ్యాపార రంగాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాలి

Article Image

వ్యాపార రంగం అంటేనే నమ్మకం అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. కోదాడ పట్టణంలో గల కాకతీయ కమ్మ సేవా సమితి ఏసీ ఫంక్షన్ హాల్ ను ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన ఫంక్షన్ హాల్ దగ్గర తన ఉపన్యాసాన్ని అందించి తిరిగి ప్రయాణమై రామాపురం క్రాస్ రోడ్డు దగ్గర శ్రీహర్ష ట్రక్కింగ్ భారత్ బెంజును సందర్శించారూ.వ్యాపార రంగం అంటేనే నమ్మకం అని ప్రజలతో మమేకమై వ్యాపారాన్ని అభివృద్ధి పరచాలని మేనేజ్మెంట్ వాళ్లకు సూచించారు.ఈ కార్యక్రమంలో భారత్ బెంజ్ ఏరియా మేనేజర్ వసీం, సేల్స్ వైస్ ప్రెసిడెంట్, వెంకటరమణ, ఏరియా సేల్స్ హెడ్ కిరణ్ కుమార్, బిజినెస్ మేనేజర్ సత్యనారాయణ, ఆఫీస్ స్టాఫ్ నాగరాజు, కుమార్ ల తో ముచ్చటించి బిజినెస్ డెవలప్మెంట్ గురించి మాట్లాడి అనంతరం అక్కడి నుండి వెళ్ళిపోయారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News