PRINT TIME: June 26, 2026 06:29 AM
వ్యసనాలతో జీవితాలను పాడుచేసుకోవద్దని ప్రచారం
వ్యసనాలతో జీవితాలను పాడుచేసుకోవద్దని ప్రచారం
June 26, 2026 04:39 AM
5 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish K
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని చేపట్టిన రాష్ట్ర వ్యాప్త జన చైతన్య బైక్ యాత్ర కోదాడకు చేరుకుంది. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ యువతకు డ్రగ్స్, గంజాయి తాగడం వల్ల కలిగే నష్టాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. మాదకద్రవ్యాల వ్యసనాలతో యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి