Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కూనురి గోపాల్ గౌడ్‌కు చిరుమర్తి లింగయ్య నివాళి. డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 26, 2026 06:35 PM

కూనురి గోపాల్ గౌడ్‌కు చిరుమర్తి లింగయ్య నివాళి.

కూనురి గోపాల్ గౌడ్‌కు చిరుమర్తి లింగయ్య నివాళి.

కూనురి గోపాల్ గౌడ్‌కు చిరుమర్తి లింగయ్య నివాళి.
June 26, 2026 05:26 PM 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన కూనురి గోపాల్ గౌడ్ అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శుక్రవారం సిరిపురం గ్రామానికి వెళ్లి గోపాల్ గౌడ్ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మనోధైర్యం కోల్పోవద్దని ఓదార్చారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మాజీ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం, సర్పంచులు అంబటి ఉపేంద్రమ్మ, రవీందర్ రెడ్డి, గర్దాస్ విక్రమ్, పులిపలుపుల సునీత, మాజీ ఎంపీటీసీ పున్న వెంకటేశం, జిల్లా నాయకులు బద్దుల రమేష్, అంబటి రమేష్, ఎస్‌కే చాంద్, గ్రామ శాఖ అధ్యక్షుడు బండ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు కాటేపల్లి యాదయ్య,కూనురి ముత్తయ్య, నల్ల స్వామి, చొప్పరి నరసింహ, నల్ల సైదులు, గాదె శంకర్, కూనురి రమేష్, కడారి మల్లేశం, మేడి కృష్ణ, అప్పం శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News