కూనురి గోపాల్ గౌడ్కు చిరుమర్తి లింగయ్య నివాళి.
కూనురి గోపాల్ గౌడ్కు చిరుమర్తి లింగయ్య నివాళి.
Editor Desk
రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన కూనురి గోపాల్ గౌడ్ అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శుక్రవారం సిరిపురం గ్రామానికి వెళ్లి గోపాల్ గౌడ్ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మనోధైర్యం కోల్పోవద్దని ఓదార్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం, సర్పంచులు అంబటి ఉపేంద్రమ్మ, రవీందర్ రెడ్డి, గర్దాస్ విక్రమ్, పులిపలుపుల సునీత, మాజీ ఎంపీటీసీ పున్న వెంకటేశం, జిల్లా నాయకులు బద్దుల రమేష్, అంబటి రమేష్, ఎస్కే చాంద్, గ్రామ శాఖ అధ్యక్షుడు బండ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు కాటేపల్లి యాదయ్య,కూనురి ముత్తయ్య, నల్ల స్వామి, చొప్పరి నరసింహ, నల్ల సైదులు, గాదె శంకర్, కూనురి రమేష్, కడారి మల్లేశం, మేడి కృష్ణ, అప్పం శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి