Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కూనురి గోపాల్ గౌడ్‌కు చిరుమర్తి లింగయ్య నివాళి. డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 26, 2026 06:34 PM

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్
June 26, 2026 03:38 PM 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* బీపీఈడీ కళాశాలలో యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమం

​* విద్యార్థులతో ప్రతిజ్ఞ.. ఉత్సాహంగా సాగిన "రన్ ఫర్ డ్రగ్ ఫ్రీ సొసైటీ"

మాదకద్రవ్యాల వినియోగం విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తును నాశనం చేస్తుందని చౌటుప్పల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ అన్నారు. శుక్రవారం తంగడపల్లిలోని బీపీఈడీ కళాశాలలో విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత చెడు స్నేహాలకు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. సమాజంలో డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలని, అనుమానాస్పద సమాచారం ఉంటే పోలీసులకు తెలపాలన్నారు. అనంతరం విద్యార్థులతో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించి, ‘రన్ ఫర్ డ్రగ్ ఫ్రీ సొసైటీ’ అవగాహన రన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, పోలీస్ స్టేషన్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News