Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మత్తుకు దూరంగా ఉంటేనే దేశ భవిష్యత్తు భద్రం: ​డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎం. సుమన్‌ కల్యాణ్‌ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 26, 2026 10:07 PM

ఘనంగా నిర్వహించిన మొహర్రం వేడుకలు.. కళాకారులకు కలగజ్జల పట్టీల పంపిణీ

ఘనంగా నిర్వహించిన మొహర్రం వేడుకలు.. కళాకారులకు కలగజ్జల పట్టీల పంపిణీ

ఘనంగా నిర్వహించిన మొహర్రం వేడుకలు.. కళాకారులకు కలగజ్జల పట్టీల పంపిణీ
June 26, 2026 07:59 PM 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నాగల్‌గిద్ద మండలం ఔదత్‌పూర్ గ్రామంలో మొహర్రం పీర్ల పండుగ భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజ్మా నృత్య కళాకారులకు మాజీ సర్పంచ్ బీరప్పనోరు సురేఖ రాజకుమార్ 15 జతల కలగజ్జల పట్టీలు అందజేశారు. కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా వైస్ చైర్మన్ వై. పండరి మాట్లాడుతూ, మొహర్రం త్యాగానికి ప్రతీకగా హిందూ, ముస్లింలు ఐక్యంగా జరుపుకునే పండుగ అని, తెలంగాణ గంగాజమునీ సంస్కృతికి నిదర్శనమని అన్నారు. షంసొద్దీన్ మాట్లాడుతూ, మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని గ్రామ ప్రజలు మొక్కులు తీర్చుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాడిక్కర్ బాబు, నరుచే మచ్చేందర్, దర్గా వలే షంసొద్దీన్, అశోక్, షరీఫ్, తాజొద్దీన్, సంతోష్, ధర్మ, ఎం. పండరి, మోషిన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News