Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మత్తుకు దూరంగా ఉంటేనే దేశ భవిష్యత్తు భద్రం: ​డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎం. సుమన్‌ కల్యాణ్‌ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 26, 2026 09:58 PM

అక్రమంగా పశువుల తరలింపు: వాహనం సీజ్, ఒకరి అరెస్ట్

అక్రమంగా పశువుల తరలింపు: వాహనం సీజ్, ఒకరి అరెస్ట్

అక్రమంగా పశువుల తరలింపు: వాహనం సీజ్, ఒకరి అరెస్ట్
June 26, 2026 08:00 PM 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తంగడపల్లి క్రాస్ రోడ్ వద్ద శుక్రవారం పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 11 పశువులను (4 ఆవులు, 7 ఎద్దులు) పట్టుకున్నారు.​నమ్మదగిన సమాచారంతో హెడ్ కానిస్టేబుల్ కె. రాంబాబు, సిబ్బంది వాహనాల తనిఖీలు చేపట్టగా... కోదాడ నుండి హైదరాబాద్‌లోని బహదూర్‌పురకు మహీంద్రా బొలెరో వాహనంలో (TS 29T 0342) పశువులను తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహన డ్రైవర్ ఎస్‌కే అమీర్ (24, కోదాడ)ను అరెస్ట్ చేసి, యజమాని ఎస్‌కే అక్రం సూచనల మేరకు వీటిని తరలిస్తున్నట్లు నిర్ధారించారు. పశువులతో పాటు వాహనాన్ని సీజ్ చేసి, కేసు నమోదు చేసినట్లు చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News