Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:11 AM

అక్రమంగా పశువుల తరలింపు: వాహనం సీజ్, ఒకరి అరెస్ట్

అక్రమంగా పశువుల తరలింపు: వాహనం సీజ్, ఒకరి అరెస్ట్

అక్రమంగా పశువుల తరలింపు: వాహనం సీజ్, ఒకరి అరెస్ట్
26-06-2026 145 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తంగడపల్లి క్రాస్ రోడ్ వద్ద శుక్రవారం పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 11 పశువులను (4 ఆవులు, 7 ఎద్దులు) పట్టుకున్నారు.​నమ్మదగిన సమాచారంతో హెడ్ కానిస్టేబుల్ కె. రాంబాబు, సిబ్బంది వాహనాల తనిఖీలు చేపట్టగా... కోదాడ నుండి హైదరాబాద్‌లోని బహదూర్‌పురకు మహీంద్రా బొలెరో వాహనంలో (TS 29T 0342) పశువులను తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహన డ్రైవర్ ఎస్‌కే అమీర్ (24, కోదాడ)ను అరెస్ట్ చేసి, యజమాని ఎస్‌కే అక్రం సూచనల మేరకు వీటిని తరలిస్తున్నట్లు నిర్ధారించారు. పశువులతో పాటు వాహనాన్ని సీజ్ చేసి, కేసు నమోదు చేసినట్లు చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపారు.

Sthanikam

అక్రమంగా పశువుల తరలింపు: వాహనం సీజ్, ఒకరి అరెస్ట్

Article Image

చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తంగడపల్లి క్రాస్ రోడ్ వద్ద శుక్రవారం పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 11 పశువులను (4 ఆవులు, 7 ఎద్దులు) పట్టుకున్నారు.​నమ్మదగిన సమాచారంతో హెడ్ కానిస్టేబుల్ కె. రాంబాబు, సిబ్బంది వాహనాల తనిఖీలు చేపట్టగా... కోదాడ నుండి హైదరాబాద్‌లోని బహదూర్‌పురకు మహీంద్రా బొలెరో వాహనంలో (TS 29T 0342) పశువులను తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహన డ్రైవర్ ఎస్‌కే అమీర్ (24, కోదాడ)ను అరెస్ట్ చేసి, యజమాని ఎస్‌కే అక్రం సూచనల మేరకు వీటిని తరలిస్తున్నట్లు నిర్ధారించారు. పశువులతో పాటు వాహనాన్ని సీజ్ చేసి, కేసు నమోదు చేసినట్లు చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News