Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:51 AM

షాపల్లి గ్రామ మహిళా కాంగ్రెస్ శాఖ అధ్యక్షురాలిగా కన్యబోయిన సంతోష్

షాపల్లి గ్రామ మహిళా కాంగ్రెస్ శాఖ అధ్యక్షురాలిగా కన్యబోయిన సంతోష్

షాపల్లి గ్రామ మహిళా కాంగ్రెస్ శాఖ అధ్యక్షురాలిగా కన్యబోయిన సంతోష్
27-06-2026 19 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ, జూన్ 27: నార్కెట్‌పల్లి మండలం షాపల్లి గ్రామ మహిళా కాంగ్రెస్ శాఖ అధ్యక్షురాలిగా గ్రామానికి చెందిన కన్యబోయిన సంతోష్ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలో ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షురాలు శ్రావణి ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ, ఐఎన్‌టీయూసీ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎరగని నాగన్న గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ, యూనియన్ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

నూతన అధ్యక్షురాలు కన్యబోయిన సంతోష్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షురాలు శ్రావణి, జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎరగని నాగన్న గౌడ్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాస్ నేత, అంబటి సోమన్నలకు కృతజ్ఞతలు తెలిపారు.

గ్రామంలోని కార్మికులు, మహిళలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.

Sthanikam

షాపల్లి గ్రామ మహిళా కాంగ్రెస్ శాఖ అధ్యక్షురాలిగా కన్యబోయిన సంతోష్

Article Image

నల్గొండ, జూన్ 27: నార్కెట్‌పల్లి మండలం షాపల్లి గ్రామ మహిళా కాంగ్రెస్ శాఖ అధ్యక్షురాలిగా గ్రామానికి చెందిన కన్యబోయిన సంతోష్ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలో ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షురాలు శ్రావణి ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ, ఐఎన్‌టీయూసీ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎరగని నాగన్న గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ, యూనియన్ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

నూతన అధ్యక్షురాలు కన్యబోయిన సంతోష్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షురాలు శ్రావణి, జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎరగని నాగన్న గౌడ్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాస్ నేత, అంబటి సోమన్నలకు కృతజ్ఞతలు తెలిపారు.

గ్రామంలోని కార్మికులు, మహిళలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News