Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భక్తాంజనేయ, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ సప్తమి వార్షికోత్సవాలు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 06, 2026 08:54 PM

కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించాలి: దశరథ నాయక్

కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించాలి: దశరథ నాయక్

కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించాలి: దశరథ నాయక్
July 06, 2026 06:54 PM 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ, జూలై 6:

కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించి వారి సమస్యలను పరిష్కరించాలని లేబర్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు దశరథ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వం చేసిన లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దాలని అన్నారు. ప్రాజెక్టులో ఉన్న సాంకేతిక, నిర్మాణపరమైన సమస్యలను త్వరితగతిన పరిష్కరించి రైతులకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

రాజకీయాలకు అతీతంగా రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని, రైతులకు ఇబ్బందులు కలిగించే పరిస్థితులు లేకుండా కాలేశ్వరం ప్రాజెక్టును సమర్థవంతంగా వినియోగంలోకి తీసుకురావాలని దశరథ నాయక్ విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News