Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:04 AM

కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించాలి: దశరథ నాయక్

కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించాలి: దశరథ నాయక్

కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించాలి: దశరథ నాయక్
06-07-2026 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ, జూలై 6:

కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించి వారి సమస్యలను పరిష్కరించాలని లేబర్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు దశరథ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వం చేసిన లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దాలని అన్నారు. ప్రాజెక్టులో ఉన్న సాంకేతిక, నిర్మాణపరమైన సమస్యలను త్వరితగతిన పరిష్కరించి రైతులకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

రాజకీయాలకు అతీతంగా రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని, రైతులకు ఇబ్బందులు కలిగించే పరిస్థితులు లేకుండా కాలేశ్వరం ప్రాజెక్టును సమర్థవంతంగా వినియోగంలోకి తీసుకురావాలని దశరథ నాయక్ విజ్ఞప్తి చేశారు.

Sthanikam

కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించాలి: దశరథ నాయక్

Article Image

నల్గొండ, జూలై 6:

కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించి వారి సమస్యలను పరిష్కరించాలని లేబర్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు దశరథ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వం చేసిన లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దాలని అన్నారు. ప్రాజెక్టులో ఉన్న సాంకేతిక, నిర్మాణపరమైన సమస్యలను త్వరితగతిన పరిష్కరించి రైతులకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

రాజకీయాలకు అతీతంగా రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని, రైతులకు ఇబ్బందులు కలిగించే పరిస్థితులు లేకుండా కాలేశ్వరం ప్రాజెక్టును సమర్థవంతంగా వినియోగంలోకి తీసుకురావాలని దశరథ నాయక్ విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News