Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలి కలెక్టరేట్‌ను ముట్టడించిన ఎస్‌ఎఫ్‌ఐ నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 06, 2026 07:58 PM

ఇంటెన్సివ్ కార్యక్రమాన్ని పరిశీలించిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమప్ప

ఇంటెన్సివ్ కార్యక్రమాన్ని పరిశీలించిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమప్ప

ఇంటెన్సివ్ కార్యక్రమాన్ని పరిశీలించిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమప్ప
July 06, 2026 06:31 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా, పెనుగొండ నియోజకవర్గం, పరిగి పట్టణంలోని రెండవ సచివాలయం పరిధిలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ కార్యక్రమం నిర్వహణను తెలుగు దేశం పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమప్ప పరిశీలించారు.ఈ సందర్భంగా కార్యక్రమం అమలు తీరును, ఇంటింటికీ జరుగుతున్న వివరాల సేకరణను, ప్రజలకు అందుతున్న సేవలను ఆయన పరిశీలించి సంబంధిత సిబ్బందితో మాట్లాడారు. కార్యక్రమం సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించి ప్రతి అర్హుడికి ప్రభుత్వ సేవలు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రజలు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని అవసరమైన వివరాలను నమోదు చేయించుకోవాలని హనుమప్ప కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News