Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 12:23 AM

ఇంటెన్సివ్ కార్యక్రమాన్ని పరిశీలించిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమప్ప

ఇంటెన్సివ్ కార్యక్రమాన్ని పరిశీలించిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమప్ప

ఇంటెన్సివ్ కార్యక్రమాన్ని పరిశీలించిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమప్ప
06-07-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా, పెనుగొండ నియోజకవర్గం, పరిగి పట్టణంలోని రెండవ సచివాలయం పరిధిలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ కార్యక్రమం నిర్వహణను తెలుగు దేశం పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమప్ప పరిశీలించారు.ఈ సందర్భంగా కార్యక్రమం అమలు తీరును, ఇంటింటికీ జరుగుతున్న వివరాల సేకరణను, ప్రజలకు అందుతున్న సేవలను ఆయన పరిశీలించి సంబంధిత సిబ్బందితో మాట్లాడారు. కార్యక్రమం సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించి ప్రతి అర్హుడికి ప్రభుత్వ సేవలు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రజలు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని అవసరమైన వివరాలను నమోదు చేయించుకోవాలని హనుమప్ప కోరారు.

Sthanikam

ఇంటెన్సివ్ కార్యక్రమాన్ని పరిశీలించిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమప్ప

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా, పెనుగొండ నియోజకవర్గం, పరిగి పట్టణంలోని రెండవ సచివాలయం పరిధిలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ కార్యక్రమం నిర్వహణను తెలుగు దేశం పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమప్ప పరిశీలించారు.ఈ సందర్భంగా కార్యక్రమం అమలు తీరును, ఇంటింటికీ జరుగుతున్న వివరాల సేకరణను, ప్రజలకు అందుతున్న సేవలను ఆయన పరిశీలించి సంబంధిత సిబ్బందితో మాట్లాడారు. కార్యక్రమం సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించి ప్రతి అర్హుడికి ప్రభుత్వ సేవలు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రజలు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని అవసరమైన వివరాలను నమోదు చేయించుకోవాలని హనుమప్ప కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News