Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఖుషి వైన్స్ ఎదుట కరెంటు వైర్లు తెగిపడి కలకలం నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 06, 2026 04:08 PM

తెలంగాణా చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శిగా శ్రీ పెండెం లక్ష్మీనారాయణ.

తెలంగాణా చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శిగా శ్రీ పెండెం లక్ష్మీనారాయణ.

తెలంగాణా చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శిగా శ్రీ పెండెం లక్ష్మీనారాయణ.
July 06, 2026 02:26 PM 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపూర్‌లోని శ్రీ అందోల్ మైసమ్మ తల్లి దేవస్థానం పరిధిలో నిర్వహించిన రాష్ట్ర కమిటీ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీరమోహన్ నియామక ఉత్తర్వులను అందజేశారు. అనంతరం పెండెం లక్ష్మీనారాయణను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ, చేనేత కార్మికుల సంక్షేమం కోసం వారి సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేయాలని నూతన రాష్ట్ర కార్యదర్శికి సూచించారు.

ఈ కార్యక్రమంలో యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాపోలు రాజశేఖర్, క్రమశిక్షణ కమిటీ సభ్యులు బూరుగు వెంకటేశం, కోశాధికారి జెల్ల రఘు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News