Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఖుషి వైన్స్ ఎదుట కరెంటు వైర్లు తెగిపడి కలకలం నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 06, 2026 04:15 PM

దాతృత్వాన్ని చాటిన హరిహర దంపతులు.. నిత్య అన్నదానానికి లక్ష రూపాయలు

దాతృత్వాన్ని చాటిన హరిహర దంపతులు.. నిత్య అన్నదానానికి లక్ష రూపాయలు

దాతృత్వాన్ని చాటిన హరిహర దంపతులు.. నిత్య అన్నదానానికి లక్ష రూపాయలు
July 06, 2026 01:45 PM 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంఘం మండల కేంద్రంలో వెలసిన శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయంలో ప్రతిరోజూ నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి భక్తులు ఉదారంగా విరాళాలు అందిస్తూ తమ వంతు సహకారం అందిస్తున్నారు.ఈ సందర్భంగా సోమవారం వికారాబాద్ జిల్లా రొంపల్లి గ్రామానికి చెందిన హరిహర దంపతులు నిత్య అన్నదాన ప్రసాదం కోసం రూ.1 లక్షల విరాళాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి శివ రుద్రప్పకు అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారి దాతృత్వాన్ని అభినందిస్తూ, వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామిని ప్రార్థించారు. అలాగే భక్తులు కూడా తమకు చేతనైనంత మేర అన్నదాన సేవకు సహకరించి ఈ పుణ్యకార్యంలో భాగస్వాములు కావాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News