నల్లగొండలో ఎస్వీ రామగిరి ఒరిస్సా ఫ్యామిలీ దాబా ప్రారంభం. ప్రారంభించిన నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి
నల్లగొండలో ఎస్వీ రామగిరి ఒరిస్సా ఫ్యామిలీ దాబా ప్రారంభం. ప్రారంభించిన నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి
Editor Desk
నల్లగొండ పట్టణ కేంద్రంలోని మోర్ మార్కెట్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్వీ రామగిరి ఒరిస్సా ఫ్యామిలీ దాబాను ఆదివారం నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా హోటల్ యజమానులు శివప్రసాద్, హిమబిందు మాట్లాడుతూ తమ హోటల్లో వివిధ రకాల రుచికరమైన ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వెజ్, నాన్వెజ్ వంటకాలు, తందూరి రోటీ, దాబా స్టైల్ రోటీలు తదితర ప్రత్యేక వంటకాలను వినియోగదారులకు అందిస్తున్నట్లు చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు హోటల్ సేవలు అందుబాటులో ఉంటాయని, నల్లగొండ పట్టణ ప్రజలతో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చే ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నాణ్యమైన ఆహారాన్ని తక్కువ ధరలకు అందిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ అమీర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్ గౌడ్, నల్లగొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మాల మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు యామ కవిత దయాకర్, బొడ్డుపల్లి లక్ష్మి, పుష్పలత వెంకటేశ్వర్లు, కుటుంబ సభ్యులు వరలక్ష్మి, సత్యనారాయణ, హర్షిత్, గంగాధర్, నాగరాణి, శ్రీధర్, శృతి, మమత, సైదులు, బంధువులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి