Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి ఆధార్ పార్టీ; పార్టీ వ్యవస్థాపకులు ఈడ శేషగిరి రావు గౌడ్ నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 06, 2026 12:08 AM

నల్లగొండలో ఎస్‌వీ రామగిరి ఒరిస్సా ఫ్యామిలీ దాబా ప్రారంభం. ప్రారంభించిన నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

నల్లగొండలో ఎస్‌వీ రామగిరి ఒరిస్సా ఫ్యామిలీ దాబా ప్రారంభం. ప్రారంభించిన నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

నల్లగొండలో ఎస్‌వీ రామగిరి ఒరిస్సా ఫ్యామిలీ దాబా ప్రారంభం. ప్రారంభించిన నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి
July 05, 2026 09:35 PM 15 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ పట్టణ కేంద్రంలోని మోర్ మార్కెట్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్‌వీ రామగిరి ఒరిస్సా ఫ్యామిలీ దాబాను ఆదివారం నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా హోటల్ యజమానులు శివప్రసాద్, హిమబిందు మాట్లాడుతూ తమ హోటల్‌లో వివిధ రకాల రుచికరమైన ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వెజ్, నాన్‌వెజ్ వంటకాలు, తందూరి రోటీ, దాబా స్టైల్ రోటీలు తదితర ప్రత్యేక వంటకాలను వినియోగదారులకు అందిస్తున్నట్లు చెప్పారు.

ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు హోటల్ సేవలు అందుబాటులో ఉంటాయని, నల్లగొండ పట్టణ ప్రజలతో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చే ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నాణ్యమైన ఆహారాన్ని తక్కువ ధరలకు అందిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ అమీర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్ గౌడ్, నల్లగొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మాల మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు యామ కవిత దయాకర్, బొడ్డుపల్లి లక్ష్మి, పుష్పలత వెంకటేశ్వర్లు, కుటుంబ సభ్యులు వరలక్ష్మి, సత్యనారాయణ, హర్షిత్, గంగాధర్, నాగరాణి, శ్రీధర్, శృతి, మమత, సైదులు, బంధువులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News