Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:07 AM

నల్లగొండలో ఎస్‌వీ రామగిరి ఒరిస్సా ఫ్యామిలీ దాబా ప్రారంభం. ప్రారంభించిన నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

నల్లగొండలో ఎస్‌వీ రామగిరి ఒరిస్సా ఫ్యామిలీ దాబా ప్రారంభం. ప్రారంభించిన నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

నల్లగొండలో ఎస్‌వీ రామగిరి ఒరిస్సా ఫ్యామిలీ దాబా ప్రారంభం. ప్రారంభించిన నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి
05-07-2026 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ పట్టణ కేంద్రంలోని మోర్ మార్కెట్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్‌వీ రామగిరి ఒరిస్సా ఫ్యామిలీ దాబాను ఆదివారం నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా హోటల్ యజమానులు శివప్రసాద్, హిమబిందు మాట్లాడుతూ తమ హోటల్‌లో వివిధ రకాల రుచికరమైన ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వెజ్, నాన్‌వెజ్ వంటకాలు, తందూరి రోటీ, దాబా స్టైల్ రోటీలు తదితర ప్రత్యేక వంటకాలను వినియోగదారులకు అందిస్తున్నట్లు చెప్పారు.

ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు హోటల్ సేవలు అందుబాటులో ఉంటాయని, నల్లగొండ పట్టణ ప్రజలతో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చే ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నాణ్యమైన ఆహారాన్ని తక్కువ ధరలకు అందిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ అమీర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్ గౌడ్, నల్లగొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మాల మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు యామ కవిత దయాకర్, బొడ్డుపల్లి లక్ష్మి, పుష్పలత వెంకటేశ్వర్లు, కుటుంబ సభ్యులు వరలక్ష్మి, సత్యనారాయణ, హర్షిత్, గంగాధర్, నాగరాణి, శ్రీధర్, శృతి, మమత, సైదులు, బంధువులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నల్లగొండలో ఎస్‌వీ రామగిరి ఒరిస్సా ఫ్యామిలీ దాబా ప్రారంభం. ప్రారంభించిన నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

Article Image

నల్లగొండ పట్టణ కేంద్రంలోని మోర్ మార్కెట్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్‌వీ రామగిరి ఒరిస్సా ఫ్యామిలీ దాబాను ఆదివారం నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా హోటల్ యజమానులు శివప్రసాద్, హిమబిందు మాట్లాడుతూ తమ హోటల్‌లో వివిధ రకాల రుచికరమైన ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వెజ్, నాన్‌వెజ్ వంటకాలు, తందూరి రోటీ, దాబా స్టైల్ రోటీలు తదితర ప్రత్యేక వంటకాలను వినియోగదారులకు అందిస్తున్నట్లు చెప్పారు.

ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు హోటల్ సేవలు అందుబాటులో ఉంటాయని, నల్లగొండ పట్టణ ప్రజలతో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చే ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నాణ్యమైన ఆహారాన్ని తక్కువ ధరలకు అందిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ అమీర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్ గౌడ్, నల్లగొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మాల మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు యామ కవిత దయాకర్, బొడ్డుపల్లి లక్ష్మి, పుష్పలత వెంకటేశ్వర్లు, కుటుంబ సభ్యులు వరలక్ష్మి, సత్యనారాయణ, హర్షిత్, గంగాధర్, నాగరాణి, శ్రీధర్, శృతి, మమత, సైదులు, బంధువులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News