Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి ఆధార్ పార్టీ; పార్టీ వ్యవస్థాపకులు ఈడ శేషగిరి రావు గౌడ్ నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 05, 2026 10:43 PM

ధర్మోజిగూడలో వెంచర్ ప్రారంభం*

ధర్మోజిగూడలో వెంచర్ ప్రారంభం*

ధర్మోజిగూడలో వెంచర్ ప్రారంభం*
July 05, 2026 08:30 PM 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చౌటుప్పల్ మండలంలోని ధర్మోజీగూడలో పది ఎకరాల మెగా వెంచర్ ను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ వెంచర్ ను కూరపాటి భూపతిరాజ్ తో కలిసి జి ఆర్ డి చైర్మన్ పి వి ఆర్ వెంకట్ రావు బ్రోచర్ ను ఆవిష్కరించారు. జి ఆర్ డి డైరెక్టర్లు గుత్తంల సత్యనారాయణ మూర్తి, రామిడి గణపతి రెడ్డి, దేశ అంజిరామ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ మేము ఎక్కడ వెంచర్ చేసిన మమ్మల్ని కస్టమర్లు బాగా ఆదరిస్తున్నారు. కస్టమ్మర్లే మా దేవుళ్ళు, ఇక్కడ పది ఎకరాల హెచ్ ఎం డి ఏ వెంచర్ ను చౌటుప్పల్, హైదరాబాద్, చుట్టు ప్రక్కలా ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వెంచర్ ను తయారు చేశాం, తక్కువ ధరలో విజయవాడ హైవేకి రూపొందించాము. ఇందులో ఒక గజం ధర 20 వేలు, తూర్పుగాని, ఉత్తరం గాని అయితే 22 వేలు ఉండే విధంగా డ్రైనేజీ, విద్యుత్, 40 ఫీట్ రోడ్లు, ఉండే విధంగా రూపొందిస్తున్నాం. ఈ కార్యక్రమం దేశా ఇన్చార్జి గ్రూప్, జి ఆర్ డి ఇన్ఫ్రా గ్రూప్ వారి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News