ధర్మోజిగూడలో వెంచర్ ప్రారంభం*
ధర్మోజిగూడలో వెంచర్ ప్రారంభం*
Editor Desk
చౌటుప్పల్ మండలంలోని ధర్మోజీగూడలో పది ఎకరాల మెగా వెంచర్ ను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ వెంచర్ ను కూరపాటి భూపతిరాజ్ తో కలిసి జి ఆర్ డి చైర్మన్ పి వి ఆర్ వెంకట్ రావు బ్రోచర్ ను ఆవిష్కరించారు. జి ఆర్ డి డైరెక్టర్లు గుత్తంల సత్యనారాయణ మూర్తి, రామిడి గణపతి రెడ్డి, దేశ అంజిరామ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ మేము ఎక్కడ వెంచర్ చేసిన మమ్మల్ని కస్టమర్లు బాగా ఆదరిస్తున్నారు. కస్టమ్మర్లే మా దేవుళ్ళు, ఇక్కడ పది ఎకరాల హెచ్ ఎం డి ఏ వెంచర్ ను చౌటుప్పల్, హైదరాబాద్, చుట్టు ప్రక్కలా ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వెంచర్ ను తయారు చేశాం, తక్కువ ధరలో విజయవాడ హైవేకి రూపొందించాము. ఇందులో ఒక గజం ధర 20 వేలు, తూర్పుగాని, ఉత్తరం గాని అయితే 22 వేలు ఉండే విధంగా డ్రైనేజీ, విద్యుత్, 40 ఫీట్ రోడ్లు, ఉండే విధంగా రూపొందిస్తున్నాం. ఈ కార్యక్రమం దేశా ఇన్చార్జి గ్రూప్, జి ఆర్ డి ఇన్ఫ్రా గ్రూప్ వారి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి