Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:02 AM

ధర్మోజిగూడలో వెంచర్ ప్రారంభం*

ధర్మోజిగూడలో వెంచర్ ప్రారంభం*

ధర్మోజిగూడలో వెంచర్ ప్రారంభం*
05-07-2026 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చౌటుప్పల్ మండలంలోని ధర్మోజీగూడలో పది ఎకరాల మెగా వెంచర్ ను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ వెంచర్ ను కూరపాటి భూపతిరాజ్ తో కలిసి జి ఆర్ డి చైర్మన్ పి వి ఆర్ వెంకట్ రావు బ్రోచర్ ను ఆవిష్కరించారు. జి ఆర్ డి డైరెక్టర్లు గుత్తంల సత్యనారాయణ మూర్తి, రామిడి గణపతి రెడ్డి, దేశ అంజిరామ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ మేము ఎక్కడ వెంచర్ చేసిన మమ్మల్ని కస్టమర్లు బాగా ఆదరిస్తున్నారు. కస్టమ్మర్లే మా దేవుళ్ళు, ఇక్కడ పది ఎకరాల హెచ్ ఎం డి ఏ వెంచర్ ను చౌటుప్పల్, హైదరాబాద్, చుట్టు ప్రక్కలా ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వెంచర్ ను తయారు చేశాం, తక్కువ ధరలో విజయవాడ హైవేకి రూపొందించాము. ఇందులో ఒక గజం ధర 20 వేలు, తూర్పుగాని, ఉత్తరం గాని అయితే 22 వేలు ఉండే విధంగా డ్రైనేజీ, విద్యుత్, 40 ఫీట్ రోడ్లు, ఉండే విధంగా రూపొందిస్తున్నాం. ఈ కార్యక్రమం దేశా ఇన్చార్జి గ్రూప్, జి ఆర్ డి ఇన్ఫ్రా గ్రూప్ వారి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Sthanikam

ధర్మోజిగూడలో వెంచర్ ప్రారంభం*

Article Image

చౌటుప్పల్ మండలంలోని ధర్మోజీగూడలో పది ఎకరాల మెగా వెంచర్ ను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ వెంచర్ ను కూరపాటి భూపతిరాజ్ తో కలిసి జి ఆర్ డి చైర్మన్ పి వి ఆర్ వెంకట్ రావు బ్రోచర్ ను ఆవిష్కరించారు. జి ఆర్ డి డైరెక్టర్లు గుత్తంల సత్యనారాయణ మూర్తి, రామిడి గణపతి రెడ్డి, దేశ అంజిరామ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ మేము ఎక్కడ వెంచర్ చేసిన మమ్మల్ని కస్టమర్లు బాగా ఆదరిస్తున్నారు. కస్టమ్మర్లే మా దేవుళ్ళు, ఇక్కడ పది ఎకరాల హెచ్ ఎం డి ఏ వెంచర్ ను చౌటుప్పల్, హైదరాబాద్, చుట్టు ప్రక్కలా ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వెంచర్ ను తయారు చేశాం, తక్కువ ధరలో విజయవాడ హైవేకి రూపొందించాము. ఇందులో ఒక గజం ధర 20 వేలు, తూర్పుగాని, ఉత్తరం గాని అయితే 22 వేలు ఉండే విధంగా డ్రైనేజీ, విద్యుత్, 40 ఫీట్ రోడ్లు, ఉండే విధంగా రూపొందిస్తున్నాం. ఈ కార్యక్రమం దేశా ఇన్చార్జి గ్రూప్, జి ఆర్ డి ఇన్ఫ్రా గ్రూప్ వారి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News