PRINT TIME: July 06, 2026 04:12 PM
శ్యామప్రసాద్ ముఖర్జీకి నివాళి.
శ్యామప్రసాద్ ముఖర్జీకి నివాళి.
July 06, 2026 02:37 PM
20 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
మంచాల,: భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు, ప్రముఖ జాతీయవాది డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా మంచాల మండల బీజేపీ కార్యాలయంలో సోమవారం ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ సమైక్యత, జాతీయ సమగ్రత కోసం ముఖర్జీ చేసిన త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. దేశభక్తి, జాతీయవాద భావజాలానికి ఆయన ఆదర్శప్రాయుడని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు మారగోని శ్రీశైలం, చివురల పాండు, వెదిరే జగదీశ్వర్ రెడ్డి, జక్కా హరీష్, గడ్డం రాజేందర్ రెడ్డి, ఓరుగంటి పూర్ణచంద్, నాని శివ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి