Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేనేత సహకార సంఘం డైరెక్టర్‌గా సాయినేత ఏకగ్రీవ ఎన్నిక నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 06, 2026 06:43 PM

ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలన్నదే మా లక్ష్యం: అల్లూరి మహానంద

ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలన్నదే మా లక్ష్యం: అల్లూరి మహానంద

ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలన్నదే మా లక్ష్యం: అల్లూరి మహానంద
July 06, 2026 04:33 PM 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల పరిధిలోని బోర్గి గ్రామంలో గ్రామ స్వరాజ్ సంస్థ ఆధ్వర్యంలో 30 రోజుల సబ్సిడీ టైలరింగ్ శిక్షణను పూర్తి చేసిన 30 మంది మహిళలకు సోమవారం మండల కోఆర్డినేటర్ అల్లూరి మహానంద సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి స్వయం ఉపాధితో ముందుకు సాగాలనే లక్ష్యంతో గ్రామ స్వరాజ్ సంస్థ ద్వారా ప్రతి గ్రామంలో ఇటువంటి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. మహిళల అభివృద్ధి కోసం ఎప్పుడూ అండగా ఉంటూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని, శిక్షణ పొందిన మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ కుటుంబాల ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News