Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:02 AM

విప్ వీరేశం నూతన ఛాంబర్ ప్రారంభం.

విప్ వీరేశం నూతన ఛాంబర్ ప్రారంభం.

విప్ వీరేశం నూతన ఛాంబర్ ప్రారంభం.
06-07-2026 223 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మంత్రులు, స్పీకర్, మండలి చైర్మన్ సమక్షంలో ప్రారంభోత్సవం

హైదరాబాద్

ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అసెంబ్లీ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన విప్ ఛాంబర్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి హాజరై వీరేశానికి శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమ్ నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌లు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు వేముల వీరేశానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రభుత్వ విప్‌గా ప్రజాసేవలో మరింత సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించాలని ఆకాంక్షించారు

Sthanikam

విప్ వీరేశం నూతన ఛాంబర్ ప్రారంభం.

Article Image

మంత్రులు, స్పీకర్, మండలి చైర్మన్ సమక్షంలో ప్రారంభోత్సవం

హైదరాబాద్

ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అసెంబ్లీ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన విప్ ఛాంబర్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి హాజరై వీరేశానికి శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమ్ నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌లు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు వేముల వీరేశానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రభుత్వ విప్‌గా ప్రజాసేవలో మరింత సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించాలని ఆకాంక్షించారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News