Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 02:59 PM

సోషల్ మీడియా ప్రేమ.. పెళ్లి పీటల దాకా

సోషల్ మీడియా ప్రేమ.. పెళ్లి పీటల దాకా

సోషల్ మీడియా ప్రేమ.. పెళ్లి పీటల దాకా
March 07, 2026 03:04 PM 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

అమెరికాకు చెందిన యూట్యూబర్ రిక్ సేగల్ మరియు యు కలకత్తాకు చెందిన యువతి ఇంద్రాణి ప్రేమకథ సోషల్ మీడియాలో ప్రారంభమై పెళ్లి పీటల దాకా చేరింది. వయసులో పెద్ద తేడా ఉన్నప్పటికీ వారి ప్రేమకు అది అడ్డంకి కాలేదు.

50 ఏళ్ల రిక్ సెగల్ అమెరికాకు చెందిన యూట్యూబర్. ఆయన “స్టుపిడ్ రియాక్షన్స్” పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన 25 ఏళ్ల ఇంద్రాణితో ఆయనకు స్నేహం ఏర్పడి, ఆ పరిచయం తర్వాత ప్రేమగా మారింది.

కాలక్రమంలో వారి బంధం బలపడడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఇద్దరూ బెంగాలీ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు.

ఆన్‌లైన్‌లో మొదలైన ఈ ప్రేమ కథ దేశ సరిహద్దులను దాటి, వయస్సు తేడాలను కూడా అధిగమించి చివరకు పెళ్లి వరకు చేరడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News