Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్‌ ఫోటో, వీడియోగ్రాఫర్ల సంఘం నూతన కమిటీ ఎన్నిక పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 12, 2026 05:29 PM

తెగిన చెరువు కట్టకు మరమ్మత్తులు చేయించండి...కొండాపూర్ గ్రామస్తులు.

తెగిన చెరువు కట్టకు మరమ్మత్తులు చేయించండి...కొండాపూర్ గ్రామస్తులు.

తెగిన చెరువు కట్టకు మరమ్మత్తులు చేయించండి...కొండాపూర్ గ్రామస్తులు.
12-08-2026 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sirikonda
Reporter shekar

సిరికొండ మండలం కొండాపూర్ ఊర చెరువు మరమ్మత్తులు తక్షణమే చేపట్టాలని తహసీల్దార్ రవీందర్ రావుకు బుధవారం కొండాపూర్ సర్పంచ్ మానస శ్రీధర్, ఉప సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్,గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు.గ్రామంలో గల చెరువు కట్ట తెగి నాటు వేసిన పంటపొలాలలో ఇసుక మేటలు వేసి రైతులు నష్టపోయారని వారు వాపోయారు, తక్షణమే స్పందించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని కోరారు, చెరువు కట్ట మరమ్మత్తులు చేస్తే రాబోయే రోజుల్లో పడే వర్షాలకు నీరు నిలుస్తుందని దాని వల్ల గ్రామస్తులుకు రైతులకు మేలు చేసినట్లు అవుతుందని అన్నారు, తక్షణమే గ్రామ చెరువు సర్వే చేసి కట్ట మరమ్మత్తులు చేయాలని వారు కోరారు వినతి పత్రం అందచేసిన వారిలో సర్పంచ్ మానస శ్రీధర్, ఉప సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్,గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీనివాస్, కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు జగన్, చంద్రా గౌడ్, అబ్బాస్, కళ్యాణ్,రహీమ్,సంతోష్ మరియు గ్రామస్తులు వున్నారు.

Sthanikam

తెగిన చెరువు కట్టకు మరమ్మత్తులు చేయించండి...కొండాపూర్ గ్రామస్తులు.

Article Image

సిరికొండ మండలం కొండాపూర్ ఊర చెరువు మరమ్మత్తులు తక్షణమే చేపట్టాలని తహసీల్దార్ రవీందర్ రావుకు బుధవారం కొండాపూర్ సర్పంచ్ మానస శ్రీధర్, ఉప సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్,గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు.గ్రామంలో గల చెరువు కట్ట తెగి నాటు వేసిన పంటపొలాలలో ఇసుక మేటలు వేసి రైతులు నష్టపోయారని వారు వాపోయారు, తక్షణమే స్పందించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని కోరారు, చెరువు కట్ట మరమ్మత్తులు చేస్తే రాబోయే రోజుల్లో పడే వర్షాలకు నీరు నిలుస్తుందని దాని వల్ల గ్రామస్తులుకు రైతులకు మేలు చేసినట్లు అవుతుందని అన్నారు, తక్షణమే గ్రామ చెరువు సర్వే చేసి కట్ట మరమ్మత్తులు చేయాలని వారు కోరారు వినతి పత్రం అందచేసిన వారిలో సర్పంచ్ మానస శ్రీధర్, ఉప సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్,గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీనివాస్, కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు జగన్, చంద్రా గౌడ్, అబ్బాస్, కళ్యాణ్,రహీమ్,సంతోష్ మరియు గ్రామస్తులు వున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News