Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్‌ ఫోటో, వీడియోగ్రాఫర్ల సంఘం నూతన కమిటీ ఎన్నిక పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 12, 2026 05:26 PM

ఐలయ్య కుటుంబానికి అండగా మత్స్యగిరి అసోసియేషన్‌. రూ.22,500 ఆర్థిక సాయం.

ఐలయ్య కుటుంబానికి అండగా మత్స్యగిరి అసోసియేషన్‌. రూ.22,500 ఆర్థిక సాయం.

ఐలయ్య కుటుంబానికి అండగా మత్స్యగిరి అసోసియేషన్‌. రూ.22,500 ఆర్థిక సాయం.
12-08-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని దుబ్బాక గ్రామానికి చెందిన రేవణల ఐలయ్య ఇటీవల మృతిచెందడంతో ఆయన కుటుంబానికి నీర్నెముల చెందిన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఓనర్స్‌ అసోసియేషన్‌ అండగా నిలిచింది. కుటుంబ సభ్యులకు రూ.22,500 ఆర్థిక సాయాన్ని అందజేసింది. ఆపదలో ఉన్న కుటుంబాలకు తమ వంతు సహకారం అందిస్తామని అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు.కార్యక్రమంలో అధ్యక్షుడు కొత్త పరశురాములు, ఉపాధ్యక్షుడు పాక రాజు, ప్రధాన కార్యదర్శి కడారి వెంకన్న, ట్రెజరర్‌ సాగర్ల వెంకన్న, సభ్యులు నాగటి గణేష్‌, కడారి నాగరాజు, కొత్త ఉపేందర్‌, ఇర్రి సురేష్‌, ఆవుల లక్ష్మీనారాయణ, పాక మని తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఐలయ్య కుటుంబానికి అండగా మత్స్యగిరి అసోసియేషన్‌. రూ.22,500 ఆర్థిక సాయం.

Article Image

రామన్నపేట మండలంలోని దుబ్బాక గ్రామానికి చెందిన రేవణల ఐలయ్య ఇటీవల మృతిచెందడంతో ఆయన కుటుంబానికి నీర్నెముల చెందిన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఓనర్స్‌ అసోసియేషన్‌ అండగా నిలిచింది. కుటుంబ సభ్యులకు రూ.22,500 ఆర్థిక సాయాన్ని అందజేసింది. ఆపదలో ఉన్న కుటుంబాలకు తమ వంతు సహకారం అందిస్తామని అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు.కార్యక్రమంలో అధ్యక్షుడు కొత్త పరశురాములు, ఉపాధ్యక్షుడు పాక రాజు, ప్రధాన కార్యదర్శి కడారి వెంకన్న, ట్రెజరర్‌ సాగర్ల వెంకన్న, సభ్యులు నాగటి గణేష్‌, కడారి నాగరాజు, కొత్త ఉపేందర్‌, ఇర్రి సురేష్‌, ఆవుల లక్ష్మీనారాయణ, పాక మని తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News