అధ్యక్షుడిగా సుక్క స్వామి, ప్రధాన కార్యదర్శిగా వనం రుషి
చౌటుప్పల్ మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రోజు యజ్ఞమాచారి ఆధ్వర్యంలో ఈ ఎన్నికల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సంఘం అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ నిరంతరం శ్రమించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.గౌరవాధ్యక్షులు తోర్పునూరి సాయిలు గౌడ్, చింతల గణేష్, కత్తుల రవి, భారత మధు, వరగంటి వెంకటేష్, నందగిరి పరమేష్, జక్క చలమంద రెడ్డి, బోడిగే ప్రభాకర్, అధ్యక్షుడు సుక్క స్వామి, ఉపాధ్యక్షులు ఎర్ర శివ, వరికుప్పల మహేష్, ప్రధాన కార్యదర్శి వనం రుషి,కోశాధికారి రోషణగారి రాఘవేంద్ర గౌడ్, సహాయ కార్యదర్శి పల్లెర్ల సుజిత్, ప్రచార కార్యదర్శి పగడాల శంకర్, కార్యవర్గ సభ్యులు
మలిగె రవి, పగిళ్ల మహేష్, డాకోజీ వెంకట శివకుమార్, జాజుల రామకృష్ణ, పెడకంటి నాగేంద్రలు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు నూతన కార్యవర్గ ప్రతినిధులు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి