Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వట్టిమర్తి పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 15, 2026 08:55 PM

శ్రీ వినాయకనగర్‌లో మిన్నంటిన స్వాతంత్ర్య సంబరాలు

శ్రీ వినాయకనగర్‌లో మిన్నంటిన స్వాతంత్ర్య సంబరాలు

శ్రీ వినాయకనగర్‌లో మిన్నంటిన స్వాతంత్ర్య సంబరాలు
15-08-2026 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రిజిస్ట్రేషన్‌ తర్వాత తొలిసారిగా జెండా ఆవిష్కరణ.

హయత్‌నగర్‌:

శ్రీ వినాయకనగర్‌ కాలనీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. కాలనీ రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తర్వాత తొలిసారిగా స్వాతంత్ర్య వేడుకలు జరుపుకోవడంతో కాలనీవాసుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.

దేశభక్తి నినాదాలతో మార్మోగిన కాలనీ

దేశభక్తి, జాతీయ సమైక్యత, ప్రజాస్వామ్య విలువలను చాటుతూ చిన్నారులు, మహిళలు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ ఐక్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పలువురు పేర్కొన్నారు.

కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు డి. లింగం, సభ్యులు భీమ్‌రావు, కనకారావు, వేణుగోపాల్, లక్ష్మారెడ్డి, లక్ష్మీనారాయణ, మల్లారెడ్డి, చరణ్, శేఖర్‌రెడ్డి, రమేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. జైహింద్‌.. వందేమాతరం నినాదాలతో వేడుకలు ఉత్సాహంగా సాగాయి.

Sthanikam

శ్రీ వినాయకనగర్‌లో మిన్నంటిన స్వాతంత్ర్య సంబరాలు

Article Image

రిజిస్ట్రేషన్‌ తర్వాత తొలిసారిగా జెండా ఆవిష్కరణ.

హయత్‌నగర్‌:

శ్రీ వినాయకనగర్‌ కాలనీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. కాలనీ రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తర్వాత తొలిసారిగా స్వాతంత్ర్య వేడుకలు జరుపుకోవడంతో కాలనీవాసుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.

దేశభక్తి నినాదాలతో మార్మోగిన కాలనీ

దేశభక్తి, జాతీయ సమైక్యత, ప్రజాస్వామ్య విలువలను చాటుతూ చిన్నారులు, మహిళలు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ ఐక్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పలువురు పేర్కొన్నారు.

కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు డి. లింగం, సభ్యులు భీమ్‌రావు, కనకారావు, వేణుగోపాల్, లక్ష్మారెడ్డి, లక్ష్మీనారాయణ, మల్లారెడ్డి, చరణ్, శేఖర్‌రెడ్డి, రమేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. జైహింద్‌.. వందేమాతరం నినాదాలతో వేడుకలు ఉత్సాహంగా సాగాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News