సూర్యాపేట జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శనివారం ఘనంగా నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన జాతీయ పతాకావిష్కరణ, పరేడ్ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను తిలకించారు.
PRINT TIME: August 15, 2026 08:54 PM
స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న కొప్పుల వేణారెడ్డి
స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న కొప్పుల వేణారెడ్డి
15-08-2026
17 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
సూర్యాపేట జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శనివారం ఘనంగా నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన జాతీయ పతాకావిష్కరణ, పరేడ్ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను తిలకించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి