తుంగతుర్తి; మహిళల సంక్షేమ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మండల మహిళా సంఘం అధ్యక్షురాలు గుండ గాని జమున అన్నారు. శనివారం 80 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మండల మహిళా సమైక్య కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ... ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీ లేని రుణాలు, ఉచిత కరెంటు, గ్రామాలలో మహిళ సమైక్య భవనాలు, ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రారంభించారని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎందరో త్యాగ ఫలితమే మనకు స్వతంత్రం వచ్చిందని అన్నారు వారి ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం, ఎంపీఓ, సీసీలు, ఏపీవో, వివో ఏలు, తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: August 15, 2026 07:35 PM
మహిళల సంక్షేమ కోసం ప్రభుత్వం కృషి ;మహిళ అధ్యక్షురాలు జమున
మహిళల సంక్షేమ కోసం ప్రభుత్వం కృషి ;మహిళ అధ్యక్షురాలు జమున
15-08-2026
14 Views
స్థానికం ప్రతినిధి :
thungathurthi
Bandi Kiran Kumar
తుంగతుర్తి; మహిళల సంక్షేమ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మండల మహిళా సంఘం అధ్యక్షురాలు గుండ గాని జమున అన్నారు. శనివారం 80 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మండల మహిళా సమైక్య కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ... ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీ లేని రుణాలు, ఉచిత కరెంటు, గ్రామాలలో మహిళ సమైక్య భవనాలు, ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రారంభించారని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎందరో త్యాగ ఫలితమే మనకు స్వతంత్రం వచ్చిందని అన్నారు వారి ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం, ఎంపీఓ, సీసీలు, ఏపీవో, వివో ఏలు, తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి