Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వట్టిమర్తి పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 15, 2026 08:55 PM

ఎడిటర్ శ్రీనివాస్‌కు ఘనంగా జన్మదిన వేడుకలు

ఎడిటర్ శ్రీనివాస్‌కు ఘనంగా జన్మదిన వేడుకలు

ఎడిటర్ శ్రీనివాస్‌కు ఘనంగా జన్మదిన వేడుకలు
15-08-2026 83 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట:

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలానికి చెందిన సూర్య ప్రభంజనం ఎడిటర్ ఎటేలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలను శనివారం పత్రికా విలేకరుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ను శాలువాలతో ఘనంగా సత్కరించి, కేక్‌ కట్‌ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

స్నేహపూర్వక వాతావరణంలో వేడుకలు.

పత్రికా రంగంలో శ్రీనివాస్ చేస్తున్న సేవలను పలువురు జర్నలిస్టులు అభినందించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మరింతగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో స్థానికం దినపత్రిక ఎడిటర్ Dr. కొండ మల్లేశం గౌడ్, ప్రజాజ్యోతి రిపోర్టర్ లవణ ఉపేందర్, తెలంగాణ కేసరి రిపోర్టర్ జినుకల శ్రీనివాస్, తొలి అక్షరం రిపోర్టర్ నోముల శంకర్, నవభారత రిపోర్టర్ నాగటి యాదయ్య, తొలివెలుగు రిపోర్టర్ కర్నే వినయ్ తదితరులు పాల్గొని శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

ఎడిటర్ శ్రీనివాస్‌కు ఘనంగా జన్మదిన వేడుకలు

Article Image

రామన్నపేట:

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలానికి చెందిన సూర్య ప్రభంజనం ఎడిటర్ ఎటేలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలను శనివారం పత్రికా విలేకరుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ను శాలువాలతో ఘనంగా సత్కరించి, కేక్‌ కట్‌ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

స్నేహపూర్వక వాతావరణంలో వేడుకలు.

పత్రికా రంగంలో శ్రీనివాస్ చేస్తున్న సేవలను పలువురు జర్నలిస్టులు అభినందించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మరింతగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో స్థానికం దినపత్రిక ఎడిటర్ Dr. కొండ మల్లేశం గౌడ్, ప్రజాజ్యోతి రిపోర్టర్ లవణ ఉపేందర్, తెలంగాణ కేసరి రిపోర్టర్ జినుకల శ్రీనివాస్, తొలి అక్షరం రిపోర్టర్ నోముల శంకర్, నవభారత రిపోర్టర్ నాగటి యాదయ్య, తొలివెలుగు రిపోర్టర్ కర్నే వినయ్ తదితరులు పాల్గొని శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News