Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వట్టిమర్తి పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 15, 2026 08:54 PM

జూనియర్‌ అసిస్టెంట్‌ డి.స్రవంతికి ప్రతిభా పురస్కారం.

జూనియర్‌ అసిస్టెంట్‌ డి.స్రవంతికి ప్రతిభా పురస్కారం.

జూనియర్‌ అసిస్టెంట్‌ డి.స్రవంతికి ప్రతిభా పురస్కారం.
15-08-2026 86 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజావాణి, భూభారతిలో ఉత్తమ సేవలకు గుర్తింపు.

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట తహసీల్దార్‌ కార్యాలయంలో జూనియర్‌ డి.అసిస్టెంట్‌గా గత మూడున్నరేళ్లుగా విధులు నిర్వహిస్తున్న డి.స్రవంతికి ప్రతిభా పురస్కారం లభించింది. ప్రజావాణి కార్యక్రమంతో పాటు భూభారతి, ప్రభుత్వ భూములకు సంబంధించిన అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రజలకు సేవలందించినందుకు ఆమెకు ఈ పురస్కారం దక్కింది.

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పురస్కారం.

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి గుత్తా సుఖేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా జూనియర్‌ అసిస్టెంట్‌ డి.స్రవంతి ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు.

సేవలకు లభించిన గుర్తింపు.

ప్రజావాణి, భూభారతి, ప్రభుత్వ భూములకు సంబంధించిన పనుల్లో బాధ్యతగా విధులు నిర్వర్తిస్తూ ఉత్తమ సేవలు అందించినందుకు స్రవంతిని అధికారులు అభినందించారు. ఈ పురస్కారం తనపై మరింత బాధ్యత పెంచిందని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని డి.స్రవంతి తెలిపారు.

Sthanikam

జూనియర్‌ అసిస్టెంట్‌ డి.స్రవంతికి ప్రతిభా పురస్కారం.

Article Image

ప్రజావాణి, భూభారతిలో ఉత్తమ సేవలకు గుర్తింపు.

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట తహసీల్దార్‌ కార్యాలయంలో జూనియర్‌ డి.అసిస్టెంట్‌గా గత మూడున్నరేళ్లుగా విధులు నిర్వహిస్తున్న డి.స్రవంతికి ప్రతిభా పురస్కారం లభించింది. ప్రజావాణి కార్యక్రమంతో పాటు భూభారతి, ప్రభుత్వ భూములకు సంబంధించిన అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రజలకు సేవలందించినందుకు ఆమెకు ఈ పురస్కారం దక్కింది.

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పురస్కారం.

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి గుత్తా సుఖేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా జూనియర్‌ అసిస్టెంట్‌ డి.స్రవంతి ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు.

సేవలకు లభించిన గుర్తింపు.

ప్రజావాణి, భూభారతి, ప్రభుత్వ భూములకు సంబంధించిన పనుల్లో బాధ్యతగా విధులు నిర్వర్తిస్తూ ఉత్తమ సేవలు అందించినందుకు స్రవంతిని అధికారులు అభినందించారు. ఈ పురస్కారం తనపై మరింత బాధ్యత పెంచిందని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని డి.స్రవంతి తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News