Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డేగుల్‌వాడిలో హరితహారం.. 200 మొక్కలు నాటి పర్యావరణానికి అండగా సేవా సమితి హామీలు కాదు.. డీఎస్సీ కావాలి..! సోమాజిగూడలో అభ్యర్థుల నిరసన లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 15, 2026 07:20 PM

డేగుల్‌వాడిలో హరితహారం.. 200 మొక్కలు నాటి పర్యావరణానికి అండగా సేవా సమితి

డేగుల్‌వాడిలో హరితహారం.. 200 మొక్కలు నాటి పర్యావరణానికి అండగా సేవా సమితి

డేగుల్‌వాడిలో హరితహారం.. 200 మొక్కలు నాటి పర్యావరణానికి అండగా సేవా సమితి
July 15, 2026 05:51 PM 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల పరిధిలో డేగుల్ వాడి గ్రామంలో బుధవారం శ్రీ నరేంద్ర చారి మహారాజ్ సేవా సమితి ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించి 200 మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పద్మావతి, ఉపసర్పంచ్ చాకలి మోహన్, వార్డు సభ్యులు, ఉన్నత ప్రాథమిక పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని, గ్రామాలను పచ్చదనంతో నింపడం ప్రతి పౌరుడి బాధ్యత అని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News