Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:20 AM

వృద్ధాశ్రయానికి భారత్ పెట్రోలియం ఆర్థిక సాయం వీల్‌చైర్లు, బెడ్లు, వైద్య పరికరాల పంపిణీ

వృద్ధాశ్రయానికి భారత్ పెట్రోలియం ఆర్థిక సాయం వీల్‌చైర్లు, బెడ్లు, వైద్య పరికరాల పంపిణీ

వృద్ధాశ్రయానికి భారత్ పెట్రోలియం ఆర్థిక సాయం వీల్‌చైర్లు, బెడ్లు, వైద్య పరికరాల పంపిణీ
14-07-2026 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భారత్ పెట్రోలియం ప్రైవేట్ లిమిటెడ్ పైప్‌లైన్ విభాగం ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని సాగర్ రోడ్డులో ఉన్న సాయి చైతన్య సంక్షేమ వృద్ధాశ్రయానికి ఆర్థిక సాయం అందించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా వృద్ధాశ్రయానికి ఐదు వీల్‌చైర్లు, పది బెడ్‌షీట్లు, పది బెడ్లు, నాలుగు బీపీ–షుగర్ పరీక్ష యంత్రాలను అందజేశారు. అలాగే ఇస్లాంపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు 50 లీటర్ల వాటర్ ఫిల్టర్‌ను బహూకరించారు.

ఈ సందర్భంగా భారత్ పెట్రోలియం ఆపరేషన్స్ మేనేజర్ అంకంరావు మాట్లాడుతూ, సామాజిక బాధ్యతలో భాగంగా ప్రతి సంవత్సరం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం వృద్ధాశ్రయంలోని వృద్ధులు, చిన్నారులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేసి వారితో కలిసి ఆనందంగా గడిపారు.

కార్యక్రమంలో వృద్ధాశ్రయం అధ్యక్షుడు డాక్టర్ నర్ర గోపాల్‌రెడ్డి, జి. వినోద్‌రెడ్డి, జె. వెంకట్‌రెడ్డి, హెచ్‌ఎం వెంకట్, భారత్ పెట్రోలియం మేనేజర్ రామ్‌కుమార్, ఆపరేషన్స్ మేనేజర్ అంకంరావు, రాజీవ్, పాండు, భార్గవ్, ఉదయ్, శ్రీకాంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వృద్ధాశ్రయానికి భారత్ పెట్రోలియం ఆర్థిక సాయం వీల్‌చైర్లు, బెడ్లు, వైద్య పరికరాల పంపిణీ

Article Image

భారత్ పెట్రోలియం ప్రైవేట్ లిమిటెడ్ పైప్‌లైన్ విభాగం ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని సాగర్ రోడ్డులో ఉన్న సాయి చైతన్య సంక్షేమ వృద్ధాశ్రయానికి ఆర్థిక సాయం అందించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా వృద్ధాశ్రయానికి ఐదు వీల్‌చైర్లు, పది బెడ్‌షీట్లు, పది బెడ్లు, నాలుగు బీపీ–షుగర్ పరీక్ష యంత్రాలను అందజేశారు. అలాగే ఇస్లాంపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు 50 లీటర్ల వాటర్ ఫిల్టర్‌ను బహూకరించారు.

ఈ సందర్భంగా భారత్ పెట్రోలియం ఆపరేషన్స్ మేనేజర్ అంకంరావు మాట్లాడుతూ, సామాజిక బాధ్యతలో భాగంగా ప్రతి సంవత్సరం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం వృద్ధాశ్రయంలోని వృద్ధులు, చిన్నారులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేసి వారితో కలిసి ఆనందంగా గడిపారు.

కార్యక్రమంలో వృద్ధాశ్రయం అధ్యక్షుడు డాక్టర్ నర్ర గోపాల్‌రెడ్డి, జి. వినోద్‌రెడ్డి, జె. వెంకట్‌రెడ్డి, హెచ్‌ఎం వెంకట్, భారత్ పెట్రోలియం మేనేజర్ రామ్‌కుమార్, ఆపరేషన్స్ మేనేజర్ అంకంరావు, రాజీవ్, పాండు, భార్గవ్, ఉదయ్, శ్రీకాంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News