Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. ఇందిరా పార్క్ మహాధర్నాను జయప్రదం చేయండి: సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 14, 2026 07:35 PM

మహిళల ఇబ్బందులకు ముగింపు పలకాలి: కలెక్టర్‌ను కోరిన అస్మా

మహిళల ఇబ్బందులకు ముగింపు పలకాలి: కలెక్టర్‌ను కోరిన అస్మా

మహిళల ఇబ్బందులకు ముగింపు పలకాలి: కలెక్టర్‌ను కోరిన అస్మా
July 14, 2026 05:49 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను కలిసి జహీరాబాద్ పట్టణంతో పాటు జిల్లాలోని ప్రజా మరుగుదొడ్ల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. జహీరాబాద్‌లోని అనేక శౌచాలయాలు ఆక్రమణలకు గురై ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో పాటు నిర్వహణ కూడా సరిగా లేదని, ప్రతిరోజూ వేలాది మంది పట్టణానికి రాకపోకలు సాగిస్తున్నప్పటికీ ముఖ్యంగా మహిళలకు తగిన మరుగుదొడ్ల సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫోటోలతో సహా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్త మరుగుదొడ్లు నిర్మించి, ప్రస్తుతం ఉన్న వాటిని పరిశుభ్రంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News