Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:33 AM

మహిళల ఇబ్బందులకు ముగింపు పలకాలి: కలెక్టర్‌ను కోరిన అస్మా

మహిళల ఇబ్బందులకు ముగింపు పలకాలి: కలెక్టర్‌ను కోరిన అస్మా

మహిళల ఇబ్బందులకు ముగింపు పలకాలి: కలెక్టర్‌ను కోరిన అస్మా
14-07-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను కలిసి జహీరాబాద్ పట్టణంతో పాటు జిల్లాలోని ప్రజా మరుగుదొడ్ల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. జహీరాబాద్‌లోని అనేక శౌచాలయాలు ఆక్రమణలకు గురై ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో పాటు నిర్వహణ కూడా సరిగా లేదని, ప్రతిరోజూ వేలాది మంది పట్టణానికి రాకపోకలు సాగిస్తున్నప్పటికీ ముఖ్యంగా మహిళలకు తగిన మరుగుదొడ్ల సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫోటోలతో సహా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్త మరుగుదొడ్లు నిర్మించి, ప్రస్తుతం ఉన్న వాటిని పరిశుభ్రంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

Sthanikam

మహిళల ఇబ్బందులకు ముగింపు పలకాలి: కలెక్టర్‌ను కోరిన అస్మా

Article Image

జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను కలిసి జహీరాబాద్ పట్టణంతో పాటు జిల్లాలోని ప్రజా మరుగుదొడ్ల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. జహీరాబాద్‌లోని అనేక శౌచాలయాలు ఆక్రమణలకు గురై ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో పాటు నిర్వహణ కూడా సరిగా లేదని, ప్రతిరోజూ వేలాది మంది పట్టణానికి రాకపోకలు సాగిస్తున్నప్పటికీ ముఖ్యంగా మహిళలకు తగిన మరుగుదొడ్ల సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫోటోలతో సహా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్త మరుగుదొడ్లు నిర్మించి, ప్రస్తుతం ఉన్న వాటిని పరిశుభ్రంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News