Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నులిపురుగుల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి:సర్పంచ్ శ్రీనివాస్ నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 14, 2026 11:42 AM

నులిపురుగుల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి:సర్పంచ్ శ్రీనివాస్

నులిపురుగుల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి:సర్పంచ్ శ్రీనివాస్

 నులిపురుగుల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి:సర్పంచ్ శ్రీనివాస్
July 14, 2026 10:01 AM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం (ఎన్‌డీడీ) సందర్భంగా అన్నారం ప్రభుత్వ పాఠశాలలో సోమవారం ఆల్బెండాజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ శ్రీనివాస్ విద్యార్థులకు మాత్రలు అందించి ప్రారంభించారు.నులి పురుగుల నివారణతో పిల్లల్లో పోషకాహార లోపం తగ్గి,ఆరోగ్యంతో పాటు చదువుపై ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు.1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల ప్రతి బాలబాలిక తప్పనిసరిగా ఆల్బెండాజోల్ మాత్రను తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఆశ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News