జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం (ఎన్డీడీ) సందర్భంగా అన్నారం ప్రభుత్వ పాఠశాలలో సోమవారం ఆల్బెండాజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ శ్రీనివాస్ విద్యార్థులకు మాత్రలు అందించి ప్రారంభించారు.నులి పురుగుల నివారణతో పిల్లల్లో పోషకాహార లోపం తగ్గి,ఆరోగ్యంతో పాటు చదువుపై ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు.1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల ప్రతి బాలబాలిక తప్పనిసరిగా ఆల్బెండాజోల్ మాత్రను తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఆశ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.
PRINT TIME: August 31, 2026 06:35 AM
నులిపురుగుల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి:సర్పంచ్ శ్రీనివాస్
నులిపురుగుల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి:సర్పంచ్ శ్రీనివాస్
14-07-2026
14 Views
స్థానికం ప్రతినిధి :
thungathurthi
Bandi Kiran Kumar
జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం (ఎన్డీడీ) సందర్భంగా అన్నారం ప్రభుత్వ పాఠశాలలో సోమవారం ఆల్బెండాజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ శ్రీనివాస్ విద్యార్థులకు మాత్రలు అందించి ప్రారంభించారు.నులి పురుగుల నివారణతో పిల్లల్లో పోషకాహార లోపం తగ్గి,ఆరోగ్యంతో పాటు చదువుపై ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు.1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల ప్రతి బాలబాలిక తప్పనిసరిగా ఆల్బెండాజోల్ మాత్రను తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఆశ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి