Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నులిపురుగుల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి:సర్పంచ్ శ్రీనివాస్ నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 14, 2026 11:48 AM

హనుమకొండకు ఆర్టిసి బస్సు కల్పించండి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ రాములు

హనుమకొండకు ఆర్టిసి బస్సు కల్పించండి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ రాములు

హనుమకొండకు ఆర్టిసి బస్సు కల్పించండి  రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ రాములు
July 14, 2026 10:01 AM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

సూర్యాపేట, తుంగతుర్తి, హనుమకొండ ప్రాంతాల మీదుగా ఆర్టీసీ బస్సు సర్వీసులు పునర్దించాలని కోరుతూ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ కోతి రాములు గౌడ్ డిపో మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరువూరు డిపో నుంచి ఉదయము బయలుదేరి జలాల్పురం, గొట్టిపర్తి, తుంగతుర్తి వెలుగుపల్లి మీదుగా సూర్యాపేటకు వెళ్లి తిరిగి ఇదే మార్గంలో హనుమకొండ వరకు సర్వీసులు నడపాలని కోరారు. ఈ బస్సు సర్వీసులు ప్రారంభించడం వల్ల సూర్యాపేట, జనగాం, మహబూబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన సుమారు 30 గ్రామల ప్రజలకు ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని వారు అధికారులకు సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News