Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:35 AM

హనుమకొండకు ఆర్టిసి బస్సు కల్పించండి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ రాములు

హనుమకొండకు ఆర్టిసి బస్సు కల్పించండి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ రాములు

హనుమకొండకు ఆర్టిసి బస్సు కల్పించండి  రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ రాములు
14-07-2026 143 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

సూర్యాపేట, తుంగతుర్తి, హనుమకొండ ప్రాంతాల మీదుగా ఆర్టీసీ బస్సు సర్వీసులు పునర్దించాలని కోరుతూ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ కోతి రాములు గౌడ్ డిపో మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరువూరు డిపో నుంచి ఉదయము బయలుదేరి జలాల్పురం, గొట్టిపర్తి, తుంగతుర్తి వెలుగుపల్లి మీదుగా సూర్యాపేటకు వెళ్లి తిరిగి ఇదే మార్గంలో హనుమకొండ వరకు సర్వీసులు నడపాలని కోరారు. ఈ బస్సు సర్వీసులు ప్రారంభించడం వల్ల సూర్యాపేట, జనగాం, మహబూబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన సుమారు 30 గ్రామల ప్రజలకు ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని వారు అధికారులకు సూచించారు.

Sthanikam

హనుమకొండకు ఆర్టిసి బస్సు కల్పించండి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ రాములు

Article Image

సూర్యాపేట, తుంగతుర్తి, హనుమకొండ ప్రాంతాల మీదుగా ఆర్టీసీ బస్సు సర్వీసులు పునర్దించాలని కోరుతూ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ కోతి రాములు గౌడ్ డిపో మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరువూరు డిపో నుంచి ఉదయము బయలుదేరి జలాల్పురం, గొట్టిపర్తి, తుంగతుర్తి వెలుగుపల్లి మీదుగా సూర్యాపేటకు వెళ్లి తిరిగి ఇదే మార్గంలో హనుమకొండ వరకు సర్వీసులు నడపాలని కోరారు. ఈ బస్సు సర్వీసులు ప్రారంభించడం వల్ల సూర్యాపేట, జనగాం, మహబూబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన సుమారు 30 గ్రామల ప్రజలకు ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని వారు అధికారులకు సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News