Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
SIR ఓటరు నమోదులో వేగం పెంచాలి.. కాంగ్రెస్ SIR ఇంచార్జి నల్ల బుచ్చన్న నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 13, 2026 06:53 PM

ఖతార్ మాజీ అమీర్‌కు భారత నివాళి.. నల్లగొండలో అరస్థాయికి జాతీయ పతాకం

ఖతార్ మాజీ అమీర్‌కు భారత నివాళి.. నల్లగొండలో అరస్థాయికి జాతీయ పతాకం

ఖతార్ మాజీ అమీర్‌కు భారత నివాళి.. నల్లగొండలో అరస్థాయికి జాతీయ పతాకం
July 13, 2026 05:11 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


నల్లగొండ, జూలై 13: ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ మరణానికి సంతాప సూచకంగా కేంద్ర ప్రభుత్వం సోమవారం దేశవ్యాప్తంగా ఒక రోజు జాతీయ సంతాపాన్ని ప్రకటించింది. ఈ మేరకు నల్లగొండ గడియారం సెంటర్ వద్ద జాతీయ పతాకాన్ని అరస్థాయిలో ఎగురవేశారు. అలాగే అధికారిక ప్రభుత్వ వినోద కార్యక్రమాలను రద్దు చేశారుభారత్‌కు మిత్రదేశంగా ఉన్న ఖతార్ మాజీ దేశాధినేత మరణించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా సంతాప కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నల్లగొండలో కూడా అధికారులు నిబంధనల ప్రకారం జాతీయ పతాకాన్ని సగం వరకు దించి గౌరవ నివాళి అర్పించారు.

మిత్రదేశాల ప్రస్తుత లేదా మాజీ దేశాధినేతలు మరణించిన సందర్భాల్లో భారత ప్రభుత్వం జాతీయ సంతాపాన్ని ప్రకటించి, జాతీయ పతాకాన్ని అరస్థాయిలో ఎగురవేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారిక వినోద కార్యక్రమాలు కూడా నిలిపివేయబడ్డా యి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News