Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:34 AM

ఖతార్ మాజీ అమీర్‌కు భారత నివాళి.. నల్లగొండలో అరస్థాయికి జాతీయ పతాకం

ఖతార్ మాజీ అమీర్‌కు భారత నివాళి.. నల్లగొండలో అరస్థాయికి జాతీయ పతాకం

ఖతార్ మాజీ అమీర్‌కు భారత నివాళి.. నల్లగొండలో అరస్థాయికి జాతీయ పతాకం
13-07-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


నల్లగొండ, జూలై 13: ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ మరణానికి సంతాప సూచకంగా కేంద్ర ప్రభుత్వం సోమవారం దేశవ్యాప్తంగా ఒక రోజు జాతీయ సంతాపాన్ని ప్రకటించింది. ఈ మేరకు నల్లగొండ గడియారం సెంటర్ వద్ద జాతీయ పతాకాన్ని అరస్థాయిలో ఎగురవేశారు. అలాగే అధికారిక ప్రభుత్వ వినోద కార్యక్రమాలను రద్దు చేశారుభారత్‌కు మిత్రదేశంగా ఉన్న ఖతార్ మాజీ దేశాధినేత మరణించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా సంతాప కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నల్లగొండలో కూడా అధికారులు నిబంధనల ప్రకారం జాతీయ పతాకాన్ని సగం వరకు దించి గౌరవ నివాళి అర్పించారు.

మిత్రదేశాల ప్రస్తుత లేదా మాజీ దేశాధినేతలు మరణించిన సందర్భాల్లో భారత ప్రభుత్వం జాతీయ సంతాపాన్ని ప్రకటించి, జాతీయ పతాకాన్ని అరస్థాయిలో ఎగురవేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారిక వినోద కార్యక్రమాలు కూడా నిలిపివేయబడ్డా యి.

Sthanikam

ఖతార్ మాజీ అమీర్‌కు భారత నివాళి.. నల్లగొండలో అరస్థాయికి జాతీయ పతాకం

Article Image


నల్లగొండ, జూలై 13: ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ మరణానికి సంతాప సూచకంగా కేంద్ర ప్రభుత్వం సోమవారం దేశవ్యాప్తంగా ఒక రోజు జాతీయ సంతాపాన్ని ప్రకటించింది. ఈ మేరకు నల్లగొండ గడియారం సెంటర్ వద్ద జాతీయ పతాకాన్ని అరస్థాయిలో ఎగురవేశారు. అలాగే అధికారిక ప్రభుత్వ వినోద కార్యక్రమాలను రద్దు చేశారుభారత్‌కు మిత్రదేశంగా ఉన్న ఖతార్ మాజీ దేశాధినేత మరణించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా సంతాప కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నల్లగొండలో కూడా అధికారులు నిబంధనల ప్రకారం జాతీయ పతాకాన్ని సగం వరకు దించి గౌరవ నివాళి అర్పించారు.

మిత్రదేశాల ప్రస్తుత లేదా మాజీ దేశాధినేతలు మరణించిన సందర్భాల్లో భారత ప్రభుత్వం జాతీయ సంతాపాన్ని ప్రకటించి, జాతీయ పతాకాన్ని అరస్థాయిలో ఎగురవేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారిక వినోద కార్యక్రమాలు కూడా నిలిపివేయబడ్డా యి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News